DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా :. . .

జర్నలిస్ట్ à°² సమస్యలపై త్వరలోనే సమీక్షిస్తా : 

ఐ అండ్ పీఆర్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి . . .

అమరావతి, జూన్ 12 ,2019 (DNS Online ) : ప్రజలకు –

ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాచార పౌర సంబంధాల శాఖా పనిచేస్తుందని, ఆంధ్ర ప్రదేశ్ ఐ అండ్ పిఆర్ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి గా భాద్యతలు చేపట్టిన తుమ్మ

విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం అమరావతి లో భాద్యతలు చేపట్టిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలు – ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయడంలో

సమాచార శాఖ ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. ప్రజల కోసం

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రప్రజలందరికీ చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి వారికి

జవాబుదారీతనంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష à°—à°¾ తెలిపారు. పత్రికలూ,  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à± ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని

తెలిపారు. పత్రికల్లో చిన్న, మధ్యతరహా, పెద్ద పత్రికలూ అనే  à°­à±‡à°¦à°‚ లేకుండా అన్ని పత్రికల అభ్యున్నతికి సహకరించే విధంగా రాష్ట్ర సమాచార శాఖా విధులు

నిర్వహిస్తుందని తెలిపారు. 

 

 

#dns  #dnsline  #dnsnews  #dnsmedia  #dnsonline  #dnslive  #vizag  #visakhapatnam  #papers  #media  #andhra  #pradesh  #information  #public  #relations  #commissioner  #amavaravati

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam