DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ కు అండగా భగవంతుడున్నాడు : మంత్రి ధర్మాన కృష్ణదాస్ 

లక్ష్య సాధనకు వైఎస్ జగనే స్ఫూర్తి గా నిలిచారు :

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ . . .

( Report : S. Venkatacharyulu, SKLM )

శ్రీకాకుళం, జూన్ 18 , 2019 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ లో

à°—à°¤ పదేళ్ల కాలంలో జరిగిన ఎన్నో దుష్ట్యంతాల  à°¨à±‡à°ªà°¥à±à°¯à°‚లో ఎన్నో వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పడికీ భగవంతుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నాడని ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా  à°®à°‚త్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° మంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శ్రీకాకుళం పట్టణానికి

వచ్చిన ఆయనకి ఘన స్వాగతం లభించింది.  బుధవారం నగరంలోని టౌన్ హల్ సమావేశం మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తమకు రామరాజ్యం కావాలి అని

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి అందించారని, అయితే విధి పర్యవసానంగా ఆయన

హెలికాఫ్టర్ ప్రమాదం లో మరణించడం చాల బాధాకరం అన్నారు. అయితే తన తండ్రి పట్ల అభిమానం పెంచుకున్న ప్రజలు సైతం మరణిస్తుండడాన్ని తట్టుకోలేని వైఎస్ జగన్ మోహన్

రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టడం నాటి కాంగ్రెస్ పార్టీ సహా, తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు కడుపు మంటగా మారడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని

రాజకీయంగానే కాకుండా ఆర్ధిక పరంగా కూడా దెబ్బ తీసేందుకు పురాణాల్లో దుష్ట శక్తులన్నీ ఒక్కటైనట్టు, ఈ రాజకీయ దుష్ట చతుష్టయాలన్నీ కలిసి లేనిపోని అభాండాలును

కల్పించి అక్రమ కేసులు పెట్టి వారం వారం కోర్టుల చుట్టూ తిప్పే పధకాన్ని నడిపించారన్నారు. అయినప్పటికీ ఆయన మొక్కవోని ధైర్యంతో వైఎస్ అభిమానులకు అండగా నిలిచి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతొ సునామీ లాంటి ఉద్యమ పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించారని తెలిపారు. తన తండ్రి ఆశయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు

తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ని తుంగలోకి తొక్కి ప్రజల కోరికలు నెరవేర్చాలి అనే సంకల్పం తో తన తండ్రి పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని స్తాపించి

ఎన్నికల్లో పోటీ చేసి, కేవలం 1 శాతం ఓటు తేడాతో అధికారాన్ని చేరుకోలేకపోయారు. అప్పడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నిరంతరం

ప్రత్యక్ష నరకం చూపించినా మొక్కవోని దీక్ష తో తన లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టారన్నారు. దుష్ట రాజకీయ పార్టీలు కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ మోహన్

రెడ్డి వెంటే ఉండి  à°…ఖండమైన విజయాన్ని అందించారన్నారు. 
లక్ష్య సాధన ఛేదించడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా నిరంతరం ప్రజలతోనే మమేకమై

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతొ సునామీ లాంటి ఉద్యమ పాదయాత్ర చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారన్నారు. 
ఈ ఉద్యమ ఫలితంగా బడుగు బలహీన వర్గాల

ఆశాదీపంగా వెలుగొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచే రాజకీయాలకు, సామజిక వర్గాలకు అతీతంగా అయన తీసుకున్న నిర్ణయాలు

అందరినీ సంతోషానికి గురిచేస్తున్నాయన్నారు.  à°ˆ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్ సిదిరి

అప్పలరాజు, à°¦à±à°µà±à°µà°¾à°¡ శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #visakhapatnam  #vizag  #srikakulam  #andhra  #pradesh  #minister  #dharmana  #krishnadas  #killi  #kriparani  #YSR  #congress

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam