DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మ పరిరక్షణే శారదాపీఠం లక్ష్యం : స్వాత్మానందేంద్ర సరస్వతి 

శంకరసేన ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు
విశాఖపట్నం, జూన్ 23, 2019 (DNS Online ): దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు, పరిరక్షించేందుకు విశాఖ శారదాపీఠం

నిరంతరం కృషిచేస్తూనే వుంటుందని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఆదివారం సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని పీఠం ప్రాంగణంలో గల రాజశ్యామ

అమ్మవారికి స్వామిజీ విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. à°ˆ సందర్భంగా హాజరైన భక్తులకు స్వామిజీ చేతుల మీదుగా తీర్థప్రసాదాలు  à°…ందజేశారు. తదుపరి

స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో విపత్తకర పరిస్థితులు 
/>  à°à°°à±à°ªà°¡à°¿à°¨à°ªà±à°¡à±, ప్రకృతి వైపరీత్యాలు  à°¸à°‚భవించినపుడు శారదాపీఠం తన శంకరసేనా ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ బాధిత కుటుంబాలను ఆదుకోవడం

జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో గిరిజన ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా పర్యటించి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు హిందూధర్మం గొప్పతనాన్ని

తెలియజేస్తామన్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గమే తనకు ఆచరణనీయమన్నారు. à°ˆ పూజాది కార్యక్రమాల్లో  à°œà°¾à°¤à±€à°¯ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, వైజాగ్‌

జర్నలిస్టు అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పాల్గొని స్వామి కి సింహాద్రినాథుడి చిత్రపటాన్ని బహుకరించారు. విశాఖ శారదాపీఠం ద్వారా తెలుగు రాష్ట్రా ప్రజలకు ఎన్నో

విధాల సేవలను అందిస్తున్నారని శ్రీనుబాబు కొనియాడారు. తదుపరి భక్తులందరినీ స్వామిజీ ఆశీర్వాదం అందజేశారు. పీఠంలో అక్షరాభ్యాసాలు, ఉపనయనం కార్యక్రమాలు

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారు. à°ˆ కార్యక్రమంలో ఎస్‌.ఎన్‌.ఆర్‌. మాల్‌ అధినేత బి.వి. కిృష్ణారెడ్డి, ఇతర భక్తులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam