DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ విధానాల మార్గదర్శి శ్యామా ప్రసాద్ ముఖర్జీ : ఎంఎల్ సి  మాధవ్. 

విశాఖపట్నం, జూన్ 23, 2019 (DNS Online ): ప్రస్తుత సమాజానికి భారతీయ విధానాల మార్గదర్శి శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని ఉత్తరాంధ్ర జిల్లాల శాసన మండలి ( గ్రాడ్యు ఏట్స్) పివిఎన్ మాధవ్

అన్నారు. శ్యామా ప్రసాద్ వర్ధంతి 66 à°µ ని పురస్కరించుకుని లాసన్స్ బే కాలనీ లోని విశాఖపట్నం నగర  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚లో బలిదాన దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.à°ˆ

సందర్భంగా అయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో అకృత్యాలు జరుగుతున్నా తరుణంలో భారతీయ సమాజానికి మార్గదర్శకం చేసేందుకు నడుం బిగించిన వారిలో

శ్యామా ప్రసాద్ కీలక పాత్ర వహించారన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలను, ఆనాడు కాశ్మీర్ కు వెళ్ళటానికి ఉన్న పర్మిట్

విధానాన్నినిరసిస్తూ డాక్టర్ శ్యామా ప్రసాద్ కాశ్మీర్ కు  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¿à°¨ పాదయాత్ర, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయటం, జైలు లో శ్యామాప్రసాద్ ముఖర్జీ

 à°…నుమానాస్పదంగా మరణించటం తరువుత పర్మిట్ విధానం రద్దు చేయబడటం తదితర విషయాలను వివరించారు. బీజేపీ రాష్ట్ర పూర్వాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ  à°ªà°¿ వి చలపతి రావు

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తో ఉన్న తనకు ఉన్న అనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు. 
నగరాధ్యక్షులు  à°Žà°‚ నాగేంద్ర  à°…ద్యక్షతన జరిగిన à°ˆ సమావేశంలో బీజేపీ పూర్వ

శాసనసభాపక్ష నేత శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు  à°ªà°¿ వి నారాయణ రావు ,  à°Žà°‚ పరశురామరాజు ,నగర ప్రధాన కార్యదర్సులు  à°Žà°‚ రవీంద్ర రెడ్డి ,  à°

కేశవకాంత్ ,  à°œà±† దామోదర్ యాదవ , ఇతర నాయకులూ, కార్యకర్తలు పాల్గున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam