DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటా: మునిసిపల్ మంత్రి బొత్స

తొలి సారి వచ్చిన మంత్రి కి నేతల ఘన స్వాగతం . . .

విశాఖపట్నం, జూన్ 27 , 2019 ( DNS Online ) : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గా భాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ నగరానికి

వచ్చిన బొత్స సత్యనారాయణ కు విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయం లో ఆయనకు  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటకశాఖా మంత్రి

అవంతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బూడి ముత్యాలు నాయుడు,  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ పార్లమెంట్ సభ్యులు  à°¬à±†à°²à±à°²à°¾à°¨ చంద్ర శేఖర్, పాయకరావుపేట శాసన సభ్యులు  à°—ొల్ల బాబు రావు,

చోడవరం  శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీ,  à°…నకాపల్లి శాసన సభ్యులు  à°—ుడివాడ అమర్నాథ్ , గాజువాక శాసన సభ్యులు  à°¤à°¿à°ªà±à°ªà°² నాగిరెడ్డి , పెందుర్తి శాసన సభ్యులు  à°…న్నంరెడీ

అదీప్ రాజ్, మాజీ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ , మళ్ళ విజయ ప్రసాద్ , పార్టీ నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.  à°ˆ

సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు చూపించిన అభిమానాన్ని నిలబెట్టుకోవాల్సిన భాద్యత ఉందని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని

తెలిపారు. 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #botsa  #andhra  #pradesh  #minister  #satyanarayana #municipal  #airport  #YSR  #congress  #MLA  #vizianagaram  #party  #cheepurupalli

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam