DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ఆలయం లో అనాచారానికి ప్రభుత్వాలే కారణం ..

శ్రీవారి ఆలయం శ్రీ ముఖం కోసమేనా ?

ఆలయం లో అనాచారానికి ప్రభుత్వాలే కారణం ..

తిరుమల పవిత్రత పై ప్రధాన అర్చకులే మండిపాటు....

మాజీ ఈఓ పై మండిపాటు. వెయ్యి కాళ్ళ

మండపం కూల్చివేత ఆగమ విరుద్ధం.. 

తిరుమల, మే   16, 2018 (DNS Online) : అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయం లో జరుగుతున్నా అనాచారాలకు ప్రభుత్వాలు నియమించిన ఆలయ అధికారులే కారణం à°—à°¾

ప్రకటించిన ప్రధాన అర్చకులు రమణదీక్షితుల ప్రకటనతో ఆలయం లోని అసలు విషయాలు బట్టబయలు అయ్యాయి. ఆగమం గురించి అణుమాత్రం కూడా తెలియని వ్యక్తులు అధికారం పేరిట ఆలయ

ప్రవేశం చెయ్యడం తో హైందవ సంప్రదాయం మంటగలిసి పోతోందని తెలుస్తోంది. అయన చేసిన ప్రధాన అభియోగాల్లో కీలకమైనది . అనాధిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం

రద్దు చేయటం. స్వామివారిని తాకే శాస్త్రాధికారం ఆగమ అర్చకులకే చెల్లుతుంది. అయితే అధికారులు తీసుకున్న నిర్ణయం తో ఇక ఎవడు పడితే వాడు మూలవిరాట్ ను తాకే అవకాశం

ఉంది. 

తిరుమల పవిత్రత, స్వామి వైభవం,  à°†à°²à°¯à°‚ గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, తద్వారా అధికారబలంతో ఆలయ నియమనిబందనలు

మారుస్తున్నారని మండిపడ్డారు. సమయపాలన లేకుండా సినిమావాళ్లు, రాజకీయ నాయకుల కోసం భజన చేస్తూ ఆలయాన్న భ్రష్టు పట్టిస్తున్నారు. తోమాలసేమ వంటి ముఖ్య సేవలను కూడా

తమ బలం,  à°¬à°²à°—à°‚ కోసం నాలుగు, ఐదు నిమిషాలకే శాస్త్రాలకు విరుద్దంగా జరపటం మహాపచారం à°—à°¾ తెలియచేసారు. ఇక వివిధ కాలాల్లో, భక్తులు శ్రీవారికి చెల్లించుకున్న కానుకలను

ఎవరికీ తోచినట్టు స్వాహా చేసినట్టు కూడా అనుమానాలున్నాయన్నారు.ఇప్పుడు వాటికి ఆభరణాలకు లెక్క పత్రం జావాబు చెప్పే వారేలేరని . అసలు ఆభరణాలు అన్ని భద్రంగా

ఉన్నాయా అనే అనుమానం వస్తుందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam