DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచం మెచ్చిన అపర చాణుక్యుడు పీవీ కి ఘన నివాళి

ప్రపంచం మెచ్చిన అపర చాణుక్యుడు పీవీ కి ఘన నివాళి

పీవీ à°•à°¿ జన్మదినమే జరపాలి . . . జయంతి కాదు : బ్రాహ్మిన్ సంఘం.. 

విశాఖపట్నం, జూన్‌ 28, 2019  ( డిఎన్‌ఎస్‌) : భారత దేశ

ఆర్ధిక స్ధితి అస్తవ్యస్ధం గా ఉన్న సమయంలో ప్రధానిగా విధులు నిర్వహించి దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన అపర చాణుక్యుడు, విజ్ఞాన గని పీవీ నర్శింహరావు

అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ విప్, ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్శింహారావు 99 వ జన్మదిన స్మరణ వేడుకలను పురస్కరించుకుని

నగరంలో పులువురు ఆయనకు ఘన నివాళి అర్పించారు. à°ˆ సందర్భంగా ప్రభుత్వ అతిధిగృహం వద్ద à°—à°²  à°†à°¯à°¨ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన

సేవలను పలువురు కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగ మంత్రిగా, భారత దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవ ఫలితంగానే భారత ఆర్దిక వ్యవస్ధకు ఒక సుగమం

ఏర్పడిరదన్నారు. ఆయన దేశానికి అందించిన ఆర్ధిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ అని అన్నారు. రాజకీయ దురంధరునిగానే కాక, బహు భాషా కోవిదునిగా ప్రపంచ దేశాల ప్రతినిధులచే

కొనియాడబడ్డారన్నారు. 

దేశానికి ప్రధానమంత్రిగా సేవందించిన ఏకైక తెలుగువారు పీవీ నర్శింహారావని, నాటి మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ,

రాజీవ్‌ గాంధీలకు అత్యంత ప్రీతి పాత్రునిగా ఉండి, వారికి ఎన్నో సూచనలు  à°…ందించిన వ్యక్తి అన్నారు. రాజకీయంగా తాను ఎదుగుతున్న కొద్దీ ఒదిగే ఉండేవారని, ఆయన తన

పలుకుబడిని ఏనాడూ కుటుంబ సభ్యులకు, ఇతర స్వప్రయోజనాలకు వినియోగించిన దాఖలాలు లేవన్నారు. 

ప్రస్తుతం పెరుగుతున్న స్వార్ధ రాజకీయా నేపథ్యంలో పీవీ వంటి వారి

మార్గదర్శకాలు  à°…ందరికి అవసరమన్నారు.  à°‡à°Ÿà± రాజకీయంగాను, అటు సాహితీ పరంగాను పీవీ à°•à°¿ సాటి ఎవ్వరూ లేరన్నారు. అనర్గళంగా ఎన్నో దేశీయ, అంతర్జాతీయ భాషలు

మాట్లాడగల్గిన ఏకైక భారతీయుడు ఆయనేనన్నారు.

ఇది జన్మ దినమే. . . జయంతి కాదు...:

వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావూరి చరణ్ కుమార్ మాట్లాడుతూ

నిరంతరం ప్రజల ఆలోచనల్లో మెదులుతూ, దేశం మెచ్చిన కీర్తిని సంపాదించిన పీవీ à°•à°¿ జరపవలసింది జన్మ దినమే తప్ప, జయంతి కాదు అని అన్నారు.  

ఆయన స్పూర్తిగా ప్రస్తుత

రాజకీయ వేత్తలు, నాయకులు, యువత కొనసాగాలన్నారు. కార్యక్రమంలో వుడా మాజీ చైర్మన్ కె. రవి, బీజేపీ సీనియర్ నాయకులూ పివి నారాయణ రావు, తెలుగుదేశం నాయకులూ చెరువు

రామకోటయ్య,  à°ªà±à°°à°®à±à°– న్యాయవాది కెవి రామ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #botsa  #andhra  #pradesh  #minister  #satyanarayana  #municipal  #airport  #YSR  #congress  #MLA  #vizianagaram  #party 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam