DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులైన పేదలందరికీ ఇళ్ళు - దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి 

విజయవాడ, జూన్‌ 28, 2019  ( డిఎన్‌ఎస్‌) :  à°…ర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే ప్రణాళిక సిద్దం చేస్తున్నాం అని నవంబర్ నాటికి 6576 ఇళ్ళు దాదాపుగా పూర్తి అవుతాయని రాష్ట్ర

దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. శుక్రవారం ఉదయం సచివాలయం లో మంత్రి తన  à°›à°¾à°‚బర్ లో పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారుల తో సమావేశం

నిర్వహించారు.  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ళు పంపిణీ చెయ్యాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

ఇప్పటి వరకూ విజయవాడకు

కేటాయించిన 55,800 ఇళ్ళకు గాను నవంబర్ నాటికి జక్కంపూడి లో 6,576 ఇళ్ళు గ్రౌండ్ పూర్తి చెయ్యటం జరుగుతుంది అన్నారు. ఇందులో 3,840 ఇళ్ళకు స్లాబ్ వర్క్ పూర్తి చెయ్యటం

జరిగిందన్నారు. మిగిలిన ఇళ్ళ పూర్తి చేసేందుకు గాను 430 ఎకరాల భూమి సేకరించవలసి ఉందని, అందుకుగాను సూరంపల్లి లో 180 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో తిలోచనపురం లో 360

ఎకరాలు, ములపాడు నందు 48 ఎకరాలు సేకరించేందుకు సాద్య సాద్యాల పై పరిశీలించ మని అధికారులకు తెలిపారు.  à°ªà°Ÿà±à°Ÿà°£ గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారుల తో మరో

సమావేశం నిర్వహించి నిర్ణయం తెలుపుతామన్నారు..

à°ˆ సమావేశంలో  à°ªà°Ÿà±à°Ÿà°£ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి .చిన్నోడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన

రావు, జక్కంపూడి అసిస్టెంట్ ఇంజనీర్ à°°à°‚à°— రాజు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam