DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ ఎస్ ఎస్ పై  నోరు జారిన కేసులో ముంబై  కోర్టుకు వచ్చిన రాహుల్ 

రాహుల్, సీతారాం ఏచూరి లపై  à°ªà°°à±à°µà± నష్టం కేసు

అభాండం వేసినందుకు ముంబై కోర్టులో à°µà±à°¯à°¾à°œà±à°¯à°‚ దాఖలు 

దాఖలు చేసిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త . . . . .  

ముంబై,

జూలై 04, 2019 : రాష్ట్రీయ సేవ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. బెంగుళూరు కు

చెందిన పాత్రికేయురాలు గౌరి లంకేష్ హత్య విషయంలో ఆర్ఎస్ఎస్‌ పై పలు ఆరోపణలు చెయ్యడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త , న్యాయవాది ధరుతిమాన్ జోషి ముంబై న్యాయస్థానం లో

రాహుల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లపై పరువు నష్టం దావా దాఖలు చేసారు. à°ˆ కేసు  à°µà°¿à°·à°¯à°®à±ˆ మేజగోన్ మెట్రోపాలిటన్

మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో రాహుల్తో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సమన్లు పంపింది. 2017 సెప్టెంబర్ మాసంలో బెంగుళూరులో గౌరీ లంకేష్

తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు.   

దీనిపై రాహుల్ స్పందిస్తూ . . .  à°°à±ˆà°Ÿà± వింగ్ గ్రూప్‌కు చెందిన కార్యకర్తలు à°ˆ దాడి చేశారని విమర్శించారు.  à°—ౌరీ లంకేష్ హత్యకు

గురైన విషయమై అప్పట్లో రాహుల్ స్పందించారు. 
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¿à°¤à±‡ బెదిరింపులు, కొట్టడం లేదా ఇలా చంపేస్తున్నారని

 à°µà±à°¯à°¾à°–్యానించారు. 
ఆర్ఎస్ఎస్ కు చెందిన వాళ్లే à°ˆ దాడి à°•à°¿ పాల్పడ్డారని సీతారాం ఏచూరి ఆరోపించినట్టు న్యాయవాది తెలియచేస్తూ  2017 లో జోషి రాహుల్ గాంధీతో పాటు

సీతారాం ఏచూరిల పై పరువు నష్టం దావా వేశారు. à°ˆ కేసు విషయమై రాహుల్ గురువారం నాడు ముంబై కోర్టు ఎదుట హాజరయ్యారు. à°…నంతరం రూ. 15 వేలు సొంత పూచీకత్తు పై విడుదల

చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 18, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam