DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ణాటక లో తెలుగు ప్రజలు బీజేపీ తిక్క తీర్చారు : ఆడారి కిషోర్

అక్కడ గెలిస్తే.  . . ఇక్కడ సంబరాలా ? సిగ్గు సిగ్గు

విశాఖపట్నం, మే 16, 2018 (DNS Online):  à°•à°°à±à°£à°¾à°Ÿà°• లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో సంబరాలు చేసుకుంటున్న

భారతీయ జనతా పార్టీకి సిగ్గుందా అని ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రతినిధి ఆడారి కిషోర్ మండిపడ్డారు. బుధవారం నగరం లోని కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర లో అడుక్కో బెట్టిన పార్టీ కి ప్రతినిధులుగా చెప్పుకోడానికి కించిత్ కూడా సిగ్గు పడడం లేదన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఆ నగర

రాజు ఫిడెల్ వాయించినట్టు చరిత్ర లో విన్నాం, ఇప్పుడు బీజేపీ తీరుతో ఆలాంటి దృశ్యాలే చూస్తున్నాం అన్నారు. పక్క వీధిలో పిల్లలు పుడితే ఈ వీధిలో జనం సంబరాలు

చేసుకున్నట్టు à°—à°¾ ఉందని బీజేపీ తీరును వెక్కిరించారు. ఆంధ్ర ప్రదేశ్ కు 2014 లో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ à°•à°¿ ఇకపై ఆంధ్రా లో తిరిగే అర్హత లేదన్నారు. 
/> ఆంధ్రా కు ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన మరుక్షణం బీజేపీ నేతల నోరు మేము తీపి చేస్తామని, ఆంధ్రా అంతటా నృత్యాలు చేసి, సంబరాలు

జరుపుతామన్నారు. 

కర్ణాటక లో తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కి చుక్కెదురు అయ్యిందన్నారు. తెలుగు సినీ నటుడు సాయికుమార్ కు

భాగేపల్లి నియోజకవర్గం లో కనీసం డిపాజిట్ కూడా రాక పోవడం బీజేపీ పై తెలుగు ప్రజలకు ఉన్న ఆగ్రహమే కారణమన్నారు. కార్యక్రమం లో చంద్రశేఖర్, బీజేవైఎం రాష్ట్ర

కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam