DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర మధన రక్షక  శ్రీకూర్మనాథా నమో నమ:

సాగర మధన రక్షక  à°¶à±à°°à±€à°•à±‚ర్మనాథా నమో నమ:

కూర్మావతారం లో జగన్నాధుడు-  à°¤à°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ భక్త జనం

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు. .

.  

విశాఖపట్నం, జులై  06 , 2019 (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని రెండవ రోజు అవతారాల్లో భాగంగా శనివారం విశాఖనగరం లోని జగన్నాధ

స్వామి భక్తులకు సాగర మధన రక్షక (శ్రీ కూర్మ అవతార) రూపంలో దర్శనమిచ్చారు. వేదకాలంలో సురులు, అసురులు నిర్వహించ తలపెట్టిన సాగర మధన సమయంలో మంధర గిరి కదలకుండా

నిలిచిఉండేందుకు కూర్మ (తాబేలు) రూపం దాల్చి మంధర గిరి ని తన మోపురంపై నిలిపి దేవ దానవుల ప్రయత్నానికి సహకారం అందించారు. దేశ వ్యాప్తంగా కేవలం శ్రీకాకుళం జిల్లా

శ్రీకూర్మం లోనే శ్రీ కూర్మ అవతార  à°†à°²à°¯à°‚ ఉండడం గమనార్హం.  
 
ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను పురస్కరించుకుని  à°¦à±‡à°¶ వ్యాప్తంగా అన్ని

ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని జగన్నాధ ఆలయాల్లోను రథయాత్రను గురువారం సాయంత్రం చేపట్టి అనంతరం స్వామిని దశావతార అలంకారం లో

దర్శింపచేస్తున్నట్టు టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్ à°¡à°¿ ఎన్ ఎస్ కు తెలిపారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ దశాబ్దాలుగా విశాఖపట్నం

టౌన్ కొత్తరోడ్ లో గల జగన్నాధ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఆషాఢమాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భారీ శోభాయాత్రగా స్వామిని కొత్త రోడ్ నుంచి చౌల్ట్రీ

వరకూ తీసుకు వచ్చి రానున్న పది రోజుల పాటు స్వామిని దశావతారాల అలంకారం లో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా రెండవ రోజైన శని వారం స్వామి

కూర్మ అవతారం లో దర్శనమిచ్చారన్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా

చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల,

శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ముందుగా

 à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం :

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)

 à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి

బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ

మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం

కల్పించనున్నట్టు తెలిపారు.   


బహుధా యాత్ర : 

ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు

రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 
టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿

టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. 

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #lord  #jagannadh  #puri  #dasavatar  #choultry  #endowments  #festival  #ashadha  #one  #town  #kurma

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam