DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక యువతకు ఉపాధే  మా లక్ష్యం: ఐటి మంత్రి గౌతమ్ రెడ్డి

విశాఖలో ఇన్సెంటివ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి . . . .

విశాఖపట్నం, జులై  06 , 2019 (డిఎన్‌ఎస్‌): స్థానిక యువతకు అధిక శతం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ నగర పర్యటనకు వచ్చిన ఆయన విశాఖనగరం లోని అపిటా (ఆంధ్ర

ప్రదేశ్ టెక్నాలజీ సంస్థ) లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒక పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. స్థానిక అభ్యర్థులకు 75 శాతం ఉపాధి

అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపారు.  à°œà°¾à°¤à±€à°¯, అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించి వ్యాపార లావాదేవీలను నిర్వహించేందుకు

అనుకూలంగా ఉండేందుకు వీలుగా పలు పోలిసీలను రూపొందించినట్టు ఆయన వివరించారు. 
రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేవారికి సత్వర అనుమతులు లభించే విధంగా ఈ పోర్టల్

ఉపయోగపడుతుందని వివరించారు. పెట్టుబడులు పెట్టేవారు తమ దరఖాస్తులను ఈ వెబ్ పోర్టల్ ద్వారా పంపవచ్చన్నారు. తదుపరి ప్రక్రియ సంబంధిత అభ్యర్థులకు ఈమెయిల్, ఎస్ ఎం

ఎస్ ద్వారా త్వరితగతిన సమాచారం అందించడం జరుగుతుందన్నారు.  

ఐటి రంగంలో అభివృద్ధి చెందడానికి విశాఖ నగరానికి అత్యంత అనువైన వనరులు ఉన్నాయని, దేశ, విదేశాలకు

చెందిన సంస్థలు ఇక్కడ ఐటి సంస్థలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని వివరించారు. 
à°—à°¤ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన  à°«à°¿à°‚టెక్

వాలీ ప్రాజెక్ట్ సత్ఫాలితాలను ఇవ్వలేక పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు.  à°ˆ పర్యటనలో

పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, STPI  à°œà°¾à°¯à°¿à°‚ట్ డైరక్టర్ à°Žà°‚ పి దూబే, తదితరులు పాల్గొన్నారు.

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam