DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్‌ లో సెమిస్‌కు చేరిన వీజేఎఫ్‌ 1

రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్‌ లో సెమిస్‌కు చేరిన వీజేఎఫ్‌ 1 

విశాఖపట్నం, మే 16, 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖ లో జరుగుతున్న 4 à°µ వి జె ఎఫ్ రాష్ట్ర స్తాయి అక్రిడేటెడ్

జర్నలిస్ట్ à°² క్రికెట్ టోర్నీ లో విజె ఎఫ్ 1 జట్టు సెమిస్ కు చేరుకుంది. పోర్టు స్టేడియం బుధవారం జరిగిన పోటీలో విజయవాడ పై  à°µà±€à°œà±‡à°Žà°«à±‌1 జుట్లు 8 వికెట్ల తేడా తో గెలిచి

సెమిస్ కు చేరుకుంది.  
ముందుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్‌ నష్టానికి 100 పరుగు చేసింది. సాయికుమార్‌ 25 పరుగులు, సుదీర్‌ 15 చేశారు. వి జె

ఎఫ్ 1 జట్టు తరపున సుధీర్‌ 5  à°µà°¿à°•à±†à°Ÿà±à°²à±, వి జె ఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు 2 వికెట్లు,  à°…మిత్‌ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోనికి దిగిన వీజేఎఫ్‌1 జట్టు 8

వికెట్‌ తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో దాలిరాజు 53 పరుగు, ( 6 ఫోర్లు) నాగరాజు 12 పరుగు చేశారు. దాలిరాజుకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌  à°­à°¿à°‚చింది. 

ఇతర మ్యాచ్ ల్లో  

 à°…నంతపూర్‌ జట్లు పై గుంటూరు జట్టు విజయం సాధించింది. 
శ్రీకాకుళం జట్టు పై  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమ గోదావరి జట్టు  8 వికెట్ల తేడాతో

 à°µà°¿à°œà°¯à°‚ సాధించింది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam