DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమో నారసింహ... ప్రహ్లాద వరద గోవిందా... నమో నమ:

నారసింహ రూపంలో  కరుణిస్తున్న జగన్నాధుడు- పులకరిస్తున్న భక్త జనం

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు
  
(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి,

బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). . .

విశాఖపట్నం, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ సింహాచల క్షేత్రం విశాఖ నగరానికి చేరుకుందా అనే రీతిలో జగన్నాధుడు వరాహ రూపంలోనూ, ప్రహ్లాదవరద

నారసింహుని రూపంలోనూ భక్తులను కరుణిస్తున్నాడు.  à°†à°·à°¾à°¢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని నాల్గవ రోజు అవతారాల్లో భాగంగా సోమ వారం విశాఖనగరం లోని

జగన్నాధ స్వామి భక్తులకు ప్రహ్లాద వరద నారసింహుని రూపంలో దర్శనమిచ్చారు. 
అత్యంత ప్రమాదకారి అయినా హిరణ్యకశిపుని సంహరించేందుకు కేవలం తన భక్తుడైన

ప్రహ్లాదుణ్ని కరుణించేందుకే శ్రీమహావిష్ణువు విచిత్ర రూపమైన సగం మానవ, సగం మృగ రూపం ధరించాడు. ప్రహ్లాదుని ప్రార్ధన మేరకు విశాఖ సమీపంలోని సింహగిరులపై ఉన్న

ప్రహ్లాదుని ప్రార్ధన మందిరం లో వరాహ రూపం తో కూడిన నరసింహ అవతారం లో వేంచేశారు. అందుకే సింహగిరి స్వామి శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి అని

పిలుస్తారు. 

ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విశాఖనగరం లోని జగన్నాధ స్వామి ఆలయ నిర్వాహకులు ఆషాఢ మాసోత్సవాల్లో స్వామికి దశావతార అలంకారాలను

అందిస్తున్నారు. వేలాదిగా వస్తున్నా భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక

శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు

కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964

నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం :.

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ

శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à±

తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)

 à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి

 à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.   

బహుధా యాత్ర :. 

ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ

పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 
టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర:

జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline 

#dnsmedia  #vizag  #visakhapatnam  #jaganandha  #avataram  #nrusimha  #narasimha  #choultry  #ashadha  #simhachalam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam