DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నదాత కు అండగా అందరి బంధువు : మంత్రి వెల్లంపల్లి  

ప్రజల చెంతకే ప్రజా పధకాలు . ఇదే రాజన్న రాజ్యం :

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి)... 

అమరావతి, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌) : అన్నదాతలకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడే అందరి ఆత్మీయ బంధువు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి

శ్రీనివాస్ అన్నారు. సోమవారం దివంగత  à°®à°¾à°œà±€ సీఎం రాజశేఖర్ రెడ్డి 70à°µ జయంతి వేడుకలను విజయవాడ లో ఘనంగా నిర్వహించారు. à°ˆ సందర్బంగా రైతు దినోత్సవంగా వైఎస్ఆర్

ప్రభుత్వ నిర్వహించడం ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చితశుద్దికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో  à°œà°—న్మోహన్ రేడ్డి ప్రభుత్వం  à°°à±ˆà°¤à±‡ రాజు అనే నానుడిని నిజం

చేసే దిశగా పనిచేస్తుందని తెలియచేసారు. 

తమ గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహానేత పుట్టిన రోజు తమకు పండుగ రోజు అన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య

లేకపోయిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
 
40 సంవత్సరాల్లో అనుభవం ఉన్న టిడిపి

అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఏపి అభివృద్దిపై శ్రద్ద చూపలేదన్నారు.. ప్రజలను దూరం పెట్టి వారిని మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి రోజు నుంచే ప్రజల సంక్షేమం

గురించి, వారి బాగోగుల గురించి అలోచించి నాయకుడు వైఎస్ఆర్ జగన్ అన్నారు...గతంలో జన్మభూమి కమిటీల కారణంగా ప్రజలకు సంక్షేమ పథకాల అందకుండా ఇబ్బంది పడ్డారు అని

స్థానికులు తెలుపుతున్నారు. ఇక మీదట వైసీపీ ప్రభుత్వం ప్రజలకు à°† ఇబ్బందులు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చ విధంగా  à°šà°°à±à°¯à°²à± చేపట్టిందన్నారు.

వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. నవరత్నలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 

 à°°à±ˆà°¤à± దినోత్సవం సందర్భంగా దాదాపు 52 వేల మందికి

సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు.. పార్టీలకు అతీతంగా, అర్హలైన అందరిక పించన్లు అందించడం జరుగుతుందన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి

భరోసా ఇచ్చారు.

దివంగత  à°®à°¾à°œà±€ సీఎం రాజశేఖర్ రెడ్డి 70à°µ జయంతి సంద‌ర్భంగా 26 à°µ డివిజన్ విద్యాధరపురం షాధిఖానా à°µ‌ద్ద‌, 27à°µ గాంధీ బొమ్మ రోడ్డు, బాలిక‌à°² à°µ‌à°¸‌తి గృహం

వద్ద‌, 28à°µ డివిజ‌న్ à°­‌వానీపురం పోలీస్ స్టేష‌న్ వద్ద, 29à°µ డివిజ‌న్  à°Šà°°à±à°¶à°¿à°³à°¾ à°¨‌à°—‌ర్ లో, 32à°µ డివిజ‌న్ బంగార‌య్య కొట్టు సెంట‌ర్‌, 39à°µ డివిజ‌న్ శంక‌ర్ కేఫ్ సెంట‌ర్‌లో,  38à°µ

డివిజ‌న్ రాముల వారి గుడి à°µ‌ద్ద‌,  34à°µ డివిజ‌న్ రాజాహైస్కూల్ à°µ‌ద్ద, 40à°µ డివిజ‌న్ పంజా సెంట‌ర్‌లో గాంధి బొమ్మ సెంట‌ర్‌, వించి పేట‌లో, 48à°µ డివిజ‌న్ à°®‌సీద్ సెంట‌ర్

à°®‌ట్టి రోడ్డులో, 41à°µ డివిజ‌న్ పెజ్జోనిపేట‌లో, 31à°µ డివిజ‌న్ కుండ‌à°² మార్కెట్‌సెంట‌ర్‌లో, 30à°µ డివిజ‌న్ à°•‌à°²‌à°°à°¾ ఆస్ప‌త్రిసెంట‌ర్‌లో, ఆర్టిసీ à°¬‌స్‌స్టాండ్ à°µ‌ద్ద

 à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసిన వైఎస్సార్ చిత్రపటానికి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్  à°ªà±‚లమాలలు వేసి నివాళుర్పించారు. అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన à°¸‌à°­‌లో కేక్ కట్ చేసి

కార్యకర్తలకు పంపిణి చేశారు.. మంత్రి చేతుల మీదుగా  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• ఫించన్లు  à°ªà°‚పిణీ చేశారు. à°®‌హిళ‌à°²‌కు చీరాలు, వృద్దుల‌కు పండ్లు, విద్యార్థుల‌కు సైకిల్, పుస్తకాలు

పంపిణి చేశారు.

à°ˆ కార్యక్రమం లో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంటేష్ ఐ.à°Ž.ఎస్‌, వైఎస్ఆర్ సీపి  à°¨à°¾à°¯à°•à±à°²à±, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ ఆర్‌సిపి డివిజన్

అధ్యక్షులు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, à°®‌హిళా, యూత్‌ నాయ‌కుల‌తో పాటుగా  à°µà±ˆà°Žà°¸à±à°†à°°à±  à°…భిమానులు, కార్య‌à°•‌ర్త‌లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam