DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధగ ధగద్ధమాయంగా ధ్వయారూపాల్లో దర్శనమిచ్చిన జగన్నాధుడు

ధగ ధగద్ధమాయంగా ధ్వయారూపాల్లో దర్శనమిచ్చిన జగన్నాధుడు  

వామన, పరశురామ అవతారాల్లో అనుగ్రహిస్తున్న స్వామి 

భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, భూ రక్షణ

చేసే అవతారాలు ఇవే  

ప్రస్తుత సమాజాన్నీ ఆదుకునే ఆవశ్యకతకు అద్దం అవతారాలు 

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు
  
(రిపోర్ట్ : సాయిరామ్

చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  09 , 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ సమస్త భూమండలం సురక్షితంగా ఉండాలి అని నిత్యం కోరుకునే బ్రాహ్మణ, భుజబలంతో కాపాడగలిగే

విధంగా ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలి అనే సంకేతం ఇస్తున్నట్టుగా జగన్నాధుడు వామన, పరశురామ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.  

ఆషాఢ శుద్ద విదియ

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదవ రోజు అవతారాల్లో భాగంగా మంగళ వారం విశాఖనగరం లోని జగన్నాధ స్వామి భక్తులకు వామన, పరశురామ అవతారాల్లో భక్తులకు దర్శనం

అనుగ్రహించారు. 

ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే అవతారాలు ఇవే  :

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే విధంగా వామనావతారం, సర్వ మానవాళి

సురక్షింతంగా, సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరశురామ అవతారం సంకేతాలను ఇస్తున్నాయి. భూమండలం అంతా తనదే అంటూ ఆక్రమించుకున్న బలి చక్రవర్తి కి గుణపాఠం చెప్పి,

అహాన్ని అణిచి వేసిన అవతారం వామనావతారం. పాలకునిగా రాజు కు ఉండవలసిన ధర్మాన్ని విస్మరించి అధర్మాన్ని ప్రోత్సహించిన రాజులకు గుణపాఠం చెప్పిన అవతారం పరశు రామ

అవతారం తెలియచేస్తున్నాయి.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ సమాజం లో à°ˆ అవతారాల లక్ష్యం అవసరం ఉన్నట్టు à°—à°¾ ఉందా అనిపించేలా ఉన్నాయి. 

విశాఖనగరం లోని జగన్నాధ స్వామి ఆలయ

నిర్వాహకులు ఆషాఢ మాసోత్సవాల్లో స్వామికి దశావతార అలంకారాలను అందిస్తున్నారు. వేలాదిగా వస్తున్నా భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం

చేయిస్తున్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర

వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు

సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚,

అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం :

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨

(పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à±

రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶),

తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు

తెలిపారు.   

బహుధా యాత్ర : 

ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు రథయాత్ర కూడా

వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 
టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌

లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. 

 

 

#dns  #dnslive   #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #lord  #jagannadh  #puri  #dasavatar  #choultry  #endowments #festival  #ashadha  #one  #town  #vamana  #parasu  #rama

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam