DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలోనే వైఎస్ ఆర్ క్రీడా పోటీలు నిర్వహిస్తాం: MP విజయసాయిరెడ్డి

త్వరలోనే వైఎస్ ఆర్ క్రీడా పోటీలు నిర్వహిస్తాం: విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, మే 16, 2018 (డిఎన్‌ఎస్‌) : త్వరలోనే వైఎస్ ఆర్ క్రీడా పోటీలు నిర్వహిస్తామని  à°°à°¾à°œà±à°¯à°¸à°­

సభ్యులు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం à°—à°¤ మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి

అక్రిడేటెడ్‌ జర్నలిస్టు క్రికెట్‌ పోటీలో బాగంగా బుధవారం నాటి మ్యాచ్‌కు విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు

సంక్షేమానికి తన వంతు సహాయ, సహకారం పూర్తి  à°¸à±à°¥à°¾à°¯à°¿à°²à±‹ అందిస్తామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°¦à±‡à°¨à°¨à±à°¨à°¾à°°à±. గౌరవ అతిధిగా

వైకాపా నగర అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్‌, విశాఖ పార్లమెంట్‌ ఇన్‌చార్జి తైనాల విజయకుమార్‌  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ వీజేఎఫ్‌ చేపట్టిన సేవను అభినందించారు. పాత్రికేయు

కోసం తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. à°ˆ కార్యకమ్రంలో వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్‌ దుర్గారావు, ఆర్‌ నాగరాజ్‌,

పట్నాయక్‌, ఉమాశంకర్‌ బాబు, వీజేఎఫ్‌ కార్యవర్గసభ్యు,  వై ఎస్ ఆర్ కాంగ్రెస్  సీనియర్ నాయకులూ రవి రెడ్డి, à°ªà°¾à°²à±à°—ోన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam