DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళి ఎలా ఉండాలో ఆచరించి చూపిన వాడే ఈ రాముడు  

శ్రీరామావతారం లో అనుగ్రహిస్తున్న జగన్నాధుడు 

చక్రవర్తి అయినా, చెట్ల వెంట తిరిగిన ఒకే తీరు 

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు
  
/> (రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ సమస్త మానవాళి ఎలా నడుచుకోవాలో తానూ ఆచరించి చూపించిన మర్యాద

పురుషోత్తముడే ఈ శ్రీరాముడు. చక్రవర్తి కుమారుడైన, చెట్ల వెంట తిరుగుతూ వనవాసం చేసినా తాను ఒకే విధమైన ప్రవర్తనను ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీ రాముడు. ఈ

వృత్తాంతం వాల్మీకి విరచిత శ్రీరామాయణం మనకి అందిస్తోంది. ఇదే సందేశాన్ని ప్రస్తుత తరానికి కూడా అందించేందుకు జగన్నాధుడు శ్రీ రాముని అవతారం లో విశాఖవాసులను

అనుగ్రహిస్తున్నాడు. 

నాడు భూమండలం భక్షిస్తున్న రాక్షసులను తన మాట, బాట తో అదుపు చేసిన శ్రీరాముడు, నేడు అదే తరహా ఆలోచనల్లో ఉన్న వారి ఆలోచనలను మార్చి ప్రజా

సంక్షేమాన్ని అనుగ్రహించాలని అనే సందేశం ఇస్తున్నట్టుగా జగన్నాధుడు భక్తులకు సందేశాన్ని ఇస్తున్నాడు. 

ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని

పురస్కరించుకుని ఆరవ రోజు అవతారాల్లో భాగంగా బుధ వారం విశాఖనగరం లోని జగన్నాధ స్వామి భక్తులకు శ్రీ రామ అవతారం లో భక్తులకు దర్శనం అనుగ్రహించారు. 

రాక్షస

ప్రవృత్తిని అరికట్టడానికి రామానుగ్రహం అవసరం :

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలు, రాక్షస ప్రవృత్తిని అదుపు చెయ్యడానికి శ్రీ రాముని అనుగ్రహం

లభించాల్సిన అవసరం ఉంది. నాడు రాక్షస ప్రవృత్తి కల్గిన వారిని శిక్షించి అనుగ్రహించిన రాముడు, నేడు అదే విధానంలో కొనసాగుతున్న వారిలో మార్పు కల్గించి, దుష్ట

ప్రవృత్తి కలుగ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇదే సందేశాన్ని శ్రీ రామావతారం అందిస్తోంది. 

విశాఖనగరం లోని జగన్నాధ స్వామి ఆలయ నిర్వాహకులు ఆషాఢ మాసోత్సవాల్లో

స్వామికి దశావతార అలంకారాలను అందిస్తున్నారు. వేలాదిగా వస్తున్నా భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు

ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో

ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•

ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం

:

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨

( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు

(తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి

రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.   

బహుధా యాత్ర : 

ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను

తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 
టర్నల్‌ చౌల్ట్రీ

నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం

జరుగుతుందన్నారు. 

 

#dns  #dnslive   #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #lord  #jagannadh  #puri  #dasavatar  #choultry  #endowments #festival  #ashadha  #one  #town  #rama 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam