DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా పౌరసరఫరా శాఖాధికారిగా  రొంగలి శివప్రసాద్‌ 

విశాఖపట్నం, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾ పౌరసరఫరా శాఖ అధికారి (డిఎస్‌వో`రూరల్‌ ) à°—à°¾ రొంగలి శివప్రసాద్‌ నియమితుయ్యారు. à°ˆ మేరకు ప్రభుత్వం తరుపున రాష్ట్ర

పౌరసరఫరా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్‌వోగా పనిచేస్తున్న సయ్యద్‌ యాసిన్‌ రాష్ట్ర పౌరసరఫరా శాఖ కార్యాయానికి బదిలీ అయ్యారు. రాష్ట్ర

ఆహార భద్రత కమిషన్‌లో డిప్యూటీ డైరక్టర్‌à°—à°¾ ప్రస్తుతం శివప్రసాద్‌ విధు నిర్వహిస్తున్నారు. గతంలో విశాఖపట్నం, నర్సీపట్నం, సర్కిల్‌ 2 సహాయ పౌరసరఫరాల శాఖ

అధికారిగా, గ్రామీణ జిల్లా పౌరసరఫరా కార్యాయం సూపరింటెండెంట్‌à°—à°¾ పనిచేసిన ఈయన ఏలూరు  à°¸à°¹à°¾à°¯ పౌరసరఫరా శాఖ అధికారిగా బదిలీపై వెళ్లారు. అనంతరం పదోన్నతిపై

 à°¨à±†à°²à±à°²à±‚రు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిగా పనిచేస్తూ అక్కడ నుంచి ఆహార భద్రత కమిషన్‌లో డిప్యూటీ డైరక్టర్‌à°—à°¾ బాధ్యతలు చేపట్టారు. కాగా శివప్రసాద్‌ వచ్చే

వారంలో రూరల్‌ డీఎస్‌వోగా బాధ్యతు స్వీకరించనున్నారని సమాచారం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam