DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బ్రాహ్మణా సంఘాల కృతజ్ఞతలు

వైఎస్ కు బ్రాహ్మణా సంఘాల కృతజ్ఞతలు 

ద్రోణంరాజు శ్రీనివాస్ కు అభినందనలు 

విశాఖ ను ప్రపంచ స్థాయి à°•à°¿ చేర్చండి : 

(రిపోర్ట్ : సాయిరాం , బ్యూరో,.

అమరావతి). 

అమరావతి, జూలై 13, 2019  (డిఎన్‌ఎస్‌) : విశాఖ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో à°•à°¿ తీసుకువెళ్లి  à°ªà±à°°à°ªà°‚à°š స్థాయికి విశాఖను చేర్చేందుకు కృషి చెయ్యాలని

ద్రోణంరాజు శ్రీనివాస్ కు సూచించారు. భగవద్రామానుజ శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం రాష్ట్ర సమన్వయ కర్త సాయిరాం చిలకమఱ్ఱి ( డి ఎన్ ఎస్ ) మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యత

కల్గిన విశాఖపట్నం మెట్రో ప్రాంతంలో సుమారు ఐదు జిల్లాలు విస్తరించి ఉన్నాయని, వాటిని పారిశ్రామికంగా, పర్యాటకంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి

పరిచేందుకు కృషి చెయ్యాలని అభిలషించారు. గత ఏడాది కాలం వరకూ విశాఖపట్నం అర్బన్ డెవెలప్మెంట్ అధారిటీ ( వుడా) గా కేవలం విశాఖ ప్రాంతానికే అధిక ప్రాధాన్యత

కల్పించబడింది, అయితే దీని పరిధి పెంచడంతో అభివృద్ధి ఇతర జిల్లాలకూ విస్తరిస్తుందన్నారు. 

బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తానని ప్రజా

సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి బాపట్ల ఎం ఎల్ ఏ కోన రఘుపతి కి శాసన సభ ఉప సభాపతి పదవి, ద్రోణంరాజు శ్రీనివాస్ కు వి ఎం ఆర్ డీఏ చైర్మన్ గాను ఇవ్వడమే కాక మరింత

మందికి వివిధ హోదాల్లో నియామకాలు జరిపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ లో బ్రాహ్మణ సేవ సంఘాలు ధన్యవాదాలు

తెలియచేస్తున్నాయి. 

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా సేవ సంఘ సమాఖ్య  (ఏపిబిఎస్ఎస్ఎస్ ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ

నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత కల్పించే విధంగా బ్రాహ్మణ ప్రముఖులు, మేధావులకు ఉన్నత పదవులు కల్పింస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియచేసారు. a

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam