DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రగ్రహణం ప్రభావం పడకుండా ఆలయాలు మూసివేత

(రిపోర్ట్ : కళ్యాణి CVS , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై 16, 2019  (డిఎన్‌ఎస్‌) : దేవాలయ ఆగమ విధానాల ప్రకారం చంద్రగ్రహణం ఫలిత ప్రభావం ఆలయాలపై

చూపకుండా ఉండేందుకు రాష్ట్రం లోని అన్ని దేవాయాలు మూసివేశారు. (ఒక్క శ్రీ కాళహస్తి ఆలయం తప్ప). చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం లో రాహు కేతు పూజలు

స్వామికి చెయ్యడం ఆనవాయితీ గా వస్తోంది.ఈ కారణం గా చంద్ర, సూర్య గ్రహణ ప్రభావం ఈ ఆలయం పై ఉండదని, గ్రహణ సమయాల్లో ప్రత్యేక పూజలు ఆచరించడం జరుగుతోందని ఆలయ అర్చకులు

తెలియచేస్తున్నారు. తిరుమల ఆలయం లోని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆనంద నిలయం, తదుపరి మహాద్వారం తలుపులు సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. విశాఖపట్నం లోని

సింహాచల క్షేత్రం ఆలయ ద్వారాలు మధ్యాహ్నం 1:30  à°—ంటలకు, శ్రీకనక మహాక్ష్మి దేవాలయం ఆలయాన్ని మధ్యాహ్నం 4 :30 గంటలకు మూసివేశారు. ఇతర ఆలయాలు కూడా అంతరాయం పూజలు చేసిన

అనంతరం గ్రహణ సందర్భంగా మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ప్రత్యేక పుణ్యాహవచనం అనంతరం భక్తులకు ఆలయాల మూలవరుల దర్శనాన్ని కల్పిస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam