DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్వరాల అదుపునకై చర్యలు : -పెరుమాళ్ళపురం లో కలెక్టర్ పర్యటన

విష జ్వరాల అదుపునకై పారిశుధ్య చర్యలు చేపట్టాలి   

పెరుమాళ్ళపురం లో తూ గో జిల్లా  కలెక్టర్ మురళీధర్ రెడ్డి  పర్యటన 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్

కరస్పాండెంట్ అమరావతి) ...

అమరావతి, జులై  16, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురం గ్రామం పరిధిలో విష జ్వరాల ప్రబలుతున్నట్టు

తెలుస్తుండడంతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ ప్రాంతం లో జరుగుతున్న వైద్య శిబిరంలోని ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా

తదితర విష జ్వరాల పట్ల  à°ªà±à°°à°œà°²à±à°²à±‹ అవగాహనా కల్పించేందుకు ఏ ఎన్ à°Žà°‚ లు, ఆశా సిబ్బంది ని ఇంటింటి సర్వే à°šà±‡à°¸à°¿, వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాల్సిందిగా  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య

శాఖాధికారి డాక్టర్ రమేష్ కిషోర్ కు  à°†à°¦à±‡à°¶à°¾à°²à± జారీ చేశారు.  à°—్రామంలో మురికి నీరు నిల్వ ఉండకుండా ఎప్పడికప్పుడు శుభ్రం చేయవలసిందిగా పారిశుధ్య సిబ్బంది à°•à°¿

కలెక్టర్ సూచించారు. డాక్టర్ రమేష్ కిషోర్ మాట్లాడుతూ ఈ పెరుమాళ్ళ పురం గ్రామం లో 20 మంది గ్రామస్తులు జ్వరాలతో బాధపడుతున్నందున వారిని మెరుగైన చికిత్స కోసం

జిల్లా కేంద్రమైన కాకినాడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కలెక్టర్ కు వివరించారు. 

 

 

photo courtesy : to whom so ever it may concern.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam