DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం పోలీసులే టార్గెట్ గా ఆరు ల్యాండ్ మైన్లు : ఎస్పీ అమ్మిరెడ్డి

దోనుబాయి పోలీస్టేషన్ పరిధిలో డంప్ స్వాదీనం

కూంబింగ్ ప్రాంతాల్లో ఏడేళ్ల క్రితమే ఏర్పాటు. . .

(రిపోర్ట్ : S V  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, Burearu, ) . . .. 

శ్రీకాకుళం, , జులై  23, 2019

(డిఎన్‌ఎస్‌) : జిల్లాలోని పోలీసులు అధికారులు, ఇతర సిబ్బందే లక్ష్యంగా మందుపాతరలను కూంబింగ్ ప్రాంతాల్లో అమర్చినట్టు జిల్లా పోలీసు సుపరింటెండెంట్ ఆర్. ఎన్.

అమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్. పి. కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ లభించిన సమాచారం మేరకు సీతంపేట మండలం దోనుబాయి

పోలీస్టేషన్ పరిధిలో పి.à°¡à°¿. బృందాలతో కలసి శోధన చేసినప్పుడు  à°®à°¾à°°à±à°®à±‚à°² అటవీ ప్రాంతంలో కుంబింగ్ చేసినప్పుడు అనుమాన ప్రదేశం కనిపించింది. అక్కడ అనుమానం వచ్చి

పి.డి. చెక్ చేసినప్పుడు వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా ఆప్రాంతం మరింత తరువుగా పరిశీలించినప్పుడు 6 లాండ్ మైన్స్ (మందు పాతరలు) తో పాటు నాటు తుపాకి డంపు రూపంలో భూమిలో

పాతిపెట్టినట్టు గుర్తించడం జరిగిందని తెలిపారు. వీటిని సాంకేతిక టీమ్ వారు చాకచక్యంగా నిర్వీర్యంచేసి వాటిలో ఉన్న డెడిటేర్స్ ను వేరుచేయడం జరిగిందన్నారు.

వాటిని పరిశీలించగా అందులో జెల్ విస్ఫోట పదార్దాలు  à°²à°­à±à°¯à°®à±ˆà°¨à°Ÿà±à°Ÿà± చెప్పారు. దాంతోపాటు సల్ఫేర్, బోల్ట్ అండ్ నట్స్, గాజు పెంకులు ఉన్నాయని తెలిపారు. 

పోలీసు

కుంబింగ్ ను టార్గెట్ చేసి ఈ లేండ్ మైన్స్ పాతిపెట్టినట్టు చెప్పారు. ఇది పబ్లిక్ కి అందుబాటులో లేని ప్రాంతమని చెప్పారు. ఎప్పుడైనా మావోయిస్టులు వాటిని

తీసుకోని వచ్చి వాడుకోవడానికి దాచిపెట్టినట్టు తెలిపారు. దీనికి సంబంధించి దోనుబాయి పోలీసు స్టేషన్ లో కేసు రిజిష్టరు చేసి, మావోయిస్టుల తో సంబంధాలు ఉన్నవారి

సమాచారం సేకరించి వారిపై ఎఫ్.ఐ.ఆర్. వ్రాయడం జరుగుతుందన్నారు. నాటు తుపాకీ కూడా వర్కింగ్ కండిషన్ ఉందని చెప్పారు. ఇవి ఆరు లేకా ఏడు సంవత్సరములు క్రితము

పాతిపెట్టినట్టు గుర్తించడం జరిగిందన్నారు. పోలీసు టీమ్ లో కష్టపడి పనిచేసిన వారికి రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఇట్లాంటివి

జరగకుండా వ్యతిరేకించి పోలీసులకు సహకరించాలని కోరారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్స్ మరియు  à°®à°‚à°¡à°² కేంద్రాలు వద్ద

ప్రదర్శన  à°œà°°à°¿à°—ిందని తెలిపారు.

        à°ˆ కార్యక్రమంలో పాలకొండ à°¡à°¿.ఎస్.పి. రాధాప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ à°¡à°¿.ఎస్.పి.  పి.వి. కృష్ణవర్మ, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. ఎమ్.

శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam