DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ సిబ్బంది కి శయనాగారం గా మారిన విశాఖ ఉక్కు కర్మాగారం. 

పట్టపగలే అడ్మిన్ భవనం లోనే నిద్రిస్తున్న స్టీల్ సిబ్బంది ! ! ! 

పట్టింపులేని విశాఖ ఉక్కు అధికారగణం.  

(రిపోర్ట్ : Reddy BVS, Staff Reporter ) . . .

విశాఖపట్నం, జులై  23, 2019

(డిఎన్‌ఎస్‌) : విశాఖ ఉక్కు  -  à°†à°‚ధ్రుల హక్కు నినాదం తో ఉద్యమం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేడు శయనగరం à°—à°¾ మార్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్

ప్రధాన నిర్వహణ కార్యాలయం ( అడ్మిన్ బ్లాక్) లో మంగళవారం ఉదయం పని వేళల్లో కనిపించిన దృశ్యం ఇది. à°ˆ  à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ లోకి ప్రవేశించిన వెంటనే కనిపించే ప్రధాన

కార్యాలయం ఇదే. ఏంతో నిబద్దతతో ఉండవలసిన సిబ్బంది అడ్మిన్ బ్లాక్ లోని ఒక కార్యాలయం లో ఇద్దరు సిబ్బంది గదిలోని టేబుల్స్ ను ఖాళీ చేసి శుభ్రంగా శయనించారు. అయితే

ఇదే బ్లాక్ లో పనిచేసే సిబ్బంది సైతం వీరిని జాగరూక చేయక పోవడం గమనార్హం. à°ˆ దృశ్యాన్ని à°ˆ కార్యాలయానికి  à°µà°šà±à°šà°¿à°¨ సందర్శకులు సైతం గమనించారు. అయితే అధికారగణం

మాత్రం తమకు సంబంధం లేనట్టు ఉండడం కాదు శోచనీయం. వీరు స్టీల్ ప్లాంట్ సిబ్బంది అయితే శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సి యుంటుంది. ఒకవేళ వీరు ప్లాంట్ సిబ్బంది

కాకపోయినట్టయితే వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నట్టు? ఆ సమయంలో అక్కడ ఎందుకు నిద్రుస్తున్నట్టు సంబంధిత అధికారులే చెప్పవలసి ఉంటుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam