DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మారిన మావోలకు పునరావాసం కల్పిస్తాం: విశాఖ పోలీసులు  

విశాఖ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిన 7 మావోలు

లొంగిన వారిలో ఇద్దరు ఏసిఎం 4 మిలీషియాలు 

ఇద్దరిపై రూ. 4 లక్షల నగదు పురస్కారం 

బలిమేల ఘటన తో పాటు పలు

కేసులతో సంబంధాలు

విశాఖ à°¡à°¿ ఐ జి కాళిదాసు,  à°°à±‚రల్ ఎస్పీ బాపూజీ 

(రిపోర్ట్ : సత్య గణేష్ BVS , Burearu, ) 

విశాఖపట్నం, జులై  23, 2019 (డిఎన్‌ఎస్‌) : జన జీవనానికి దూరంగా

జీవిస్తూ ఉదయం పేరిట అటవీ ప్రాంతాన్ని పట్టిన ఉద్యమకారులు మరి, ప్రభుత్వానికి లొంగినట్టయితే వారికి పునరావాసం కల్పిస్తామని విశాఖ రేంజ్ డిఐజి కాళిదాసు,  à°°à±‚రల్

ఎస్పీ బాపూజీలు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ ముందు లొంగిన ఏడుగురు మావో ఉద్యమకారులను మీడియా ముందు ప్రవేశ

పెట్టారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ మెంబెర్స్, ఒక దళం మెంబర్, నలుగురు హార్డ్ కోర్ మెలిషియ సభ్యులు ఉన్నారు. ఈ రోజు లొంగిపోయిన వారిపై పలు కేసులు ఇద్దరిపై రూ. 4

 à°²à°•à±à°·à°² రివార్డ్ కూడా ఉన్నట్టు తెలిపారు. వీరికి బలిమేల ఘటన తో పాటు పలు కేసులతో లొంగిపోయిన మవోలకు సంబంధాలు ఉన్నట్టు తెలియచేసారు.
 
పాంగి తల్సో (28 ఏళ్ళు)  à°œà°¿ కె

వీధి ఏరియా కమిటీ సభ్యునిగా గాలికొండ, కోరుకొండ, గుర్తేడు దళాల్లో పనిచేసింది. ఈమెపై ప్రభుత్వం  à°°à±‚. 4 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది. 2006 నుంచి  à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±à°²à°¤à±‹

కలిసి పనిచేసింది. బలిమెల లో పోలీసులు ప్రయాణిస్తున్న లాంచీని ముంచేసిన దుర్ఘటనలో పాల్గొంది. 

వంతల మంగమ్మ ( 34 ఏళ్ళు) జీకే వీధి మండలం పొందూరు గ్రామం.  à°œà°¿ కె

వీధి ఏరియా కమిటీ సభ్యునిగా గాలికొండ, కోరుకొండ, గుర్తేడు దళాల్లో పనిచేసింది. ఈమెపై ప్రభుత్వం  à°°à±‚. 4 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది. 2011 నుంచి మిలీషియా, దళం

సభ్యురాలిగా, ఏరియా కమిటీ సభ్యుని à°—à°¾  à°•à°²à°¿à°¸à°¿ పనిచేసింది. 

మిగిలిన వారిలో కిల్లో రెల్లి, వంతల బాబురావు, కొర్ర శివ, కొర్ర సుబ్బలి, భూతరి నూకరాజు

తదితరులున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam