DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్ర ధనుస్సు - ఆనందం, ఆహ్లాదం కోసం ధ్యానం గానం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )

విశాఖపట్నం, జులై  27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇంద్ర ధనస్సు - ధ్యానం,  à°®à°°à°¿ స్వచ్ఛభారత్" థీమ్‌పై పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

నిర్వహిస్తున్నట్టు ఆనందోబ్రహ్మ యూత్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. శనివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ

ఆనందోబ్రహ్మ యూత్ ట్రస్ట్ తరపున à°—à°¤ 5 సంవత్సరాలుగా ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలు జరుపుతున్నామనన్నారు.  2014 లో సింహాచలం, 2015 లో నెల్లూరు, 2016 లో చిత్తూరు, 2017లో యానాం, 2018 లో

ఒంగోలు జిల్లాలలో à°ˆ ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలను ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్వహించుకున్నామన్నారు. 
ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం మరి సంరక్షణను

అందించడంలో భాగంగా à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించడం మా  à°¯à±Šà°•à±à°• ముఖ్య ఉద్దేశ్యం. సంక్షేమం. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా (ధ్యానం, సంగీతం, నృత్యం, పిరమిడ్ శక్తి,

ఆధ్యాత్మిక జ్ఞానం) అదేవిధంగా  à°®à±Šà°•à±à°•à°²à°¨à± పెంచడం, స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పించడం, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం పై    à°…వగాహన కల్పించాలని మేము లక్ష్యంగా

పెట్టుకున్నామన్నారు. 

à°ˆ ఏడాది నాలుగు రోజుల పాటు విశాఖ జిల్లాలో ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలను జరుగుతాయని తెలిపారు. 

విశాఖ జిల్లాలో జరిగే

కార్యక్రమాల వివరాలు: ఆగస్టు  15 à°¨ మాడుగుల (విశాఖ జిల్లా), ఆగస్టు  16 à°¨  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ వేలీ, విశాఖపట్నం నగరం, ఆగస్టు  17 , 18  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ 17 ఆగస్టు 2019 (శనివారం): A.U గ్రౌండ్స్ (పెద్దది),

విశాఖపట్నం లో జరుగుతాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam