DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ఎక్స్ ప్రెస్ కు తప్పనున్న తిప్పలు, ఇక పై నిరంతర ఏసీ  

à°¡à°¿ ఆర్ à°Žà°‚ శ్రీవాస్తవ కృషి తో రైలు కు హెడ్ ఆన్ రేక్  à°šà±‡à°°à°¿à°•  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ). . .

విశాఖపట్నం, జులై  27, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి దేశ రాజధాని

ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ (ఏ సి) రైలు ప్రయాణీకులు గత కొన్నినెలలుగా అనుభవిస్తున్న తిప్పలు తప్పించే ప్రయత్నంలో భారతీయ రైల్వే శాఖా చర్యలు చేపట్టింది.

సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు హెడ్ ఆన్ జనరేషన్ భోగీ ను ఈ రైలుకు అనుసంధానం చేస్తున్నారు. విశాఖ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్

శ్రీవాస్తవ చేసిన కృషి ఫలితంగా హెడ్ ఆన్ జనరేషన్ భోగీ ను ఏపీ ఎక్స్ ప్రెస్ (ఏ సి) కు చేర్చారు. 

అత్యంత సురక్షితం : . . . 

à°ˆ విధానం ద్వారా సురక్షితమైన  à°µà°¿à°¦à±à°¯à±à°¤à±

సరఫరా లభించడం తో పాటు,  à°…దనపు కోచ్ లను కూడా సమకూర్చుకోవచ్చని à°¡à°¿ ఏ à°Žà°‚ శ్రీవాస్తవ తెలిపారు. ఇది పూర్తిగా పర్యావరణ సహకార à°—à°¾ ఉంటుందని, పొగ, శబ్దం ఉండదని, కర్బనం

విడుదల కూడా తక్కువగా ఉంటుందన్నారు. ఈ రైలు నుంచి పవర్ కార్ ను తొలగించవలసి ఉంటుందని, దాని స్థానం లో మరో అదనపు ప్రయాణీకుల కోచ్ ను చేర్చవచ్చని

తెలిపారు. 

రాజధాని, శతాబ్ది రైళ్లకు అనుసంధానం చేసే à°ˆ  à°¹à±†à°¡à± ఆన్ జనరేషన్ బోగీని ఏపీ ఎక్స్ ప్రెస్ కు చేర్చడం జరుగుతోంది. రైలు  à°—మనం లో గాని, విద్యుత్ సరఫరా,

ఏసీ సరఫరా తదితర సమస్యలను తక్షణం పరిష్కరించడం జరుగుతుంది.   ప్రస్తుతం రెండు, మూడు పవర్ కార్ బోగీలను రైలుకు చేర్చి విద్యుత్ సరఫరాను డీజల్ జెనరేటర్ ద్వారా

జరుగుతుంది. à°ˆ  à°¹à±†à°šà± à°“ à°¡à°¿ విధానం ద్వారా విద్యుత్ సరఫరా ఓవర్ హెడ్ పవర్ లైన్స్ నుంచి మొత్తం  à°°à±ˆà°²à±à°•à± లభిస్తుంది. 

విశాఖ నుంచి బయలు దేరే ఈ రైలు పూర్తి గా ఏసీ కోచ్

లతో నడుస్తోంది. అయితే ఏ రోజూ ఏసీ లు పనిచేసిన దాఖలాలు లేకపోవడం తో ప్రయాణీకులు బహిరంగ  à°¨à°¿à°°à°¸à°¨à°²à± చెయ్యని రోజంటూ లేదు. పలు మార్లు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్

లోనే చాలా సార్లు à°ˆ రైలు గంటకు పైగా నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam