DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హస్తిన శ్రీనివాసుని చెంత వైభవంగా సత్యదేవుని శాంతి కళ్యాణం

న్యూఢిల్లీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో అన్నవరం సత్యదేవ వ్రతాలు   

పులకరిస్తున్న దేశ రాజధాని, పాల్గొన్న అధికారులు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . . .

న్యూఢిల్లీ, జులై  28, 2019

(డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర దేశం నుంచి హస్తినకేగిన అన్నవరం రత్నగిరి వాసులు అనంతలక్ష్మీ సత్యదేవులకు అర్చక శ్రేష్ఠులు అత్యంత వైభవంగా కళ్యాణం జరిపించారు. తిరుమల

తిరుపతి దేవస్థానములు (టీటీడీ ), ఢిల్లీ లోని ఏపీ భవన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహిస్తున్న సత్యదేవుని శాంతి కల్యాణ

మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కేరకమం లో ఢిల్లీ లోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్, ఛతీస్ ఘర్ నుంచి సైతం తెలుగు వారు

పాల్గొన్నారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. 

శనివారం సామూహిక సత్య నారాయణ వ్రతాలు

నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నవరం దేవస్థానంలో నిర్వహించే శ్రీ

సత్యనారాయణ వ్రత విధానం ప్రకారమే సామూహిక సత్య వ్రతాలను నిర్వహించారు. రెండు విడతలుగా జరిగిన వ్రతాల్లో 190 మంది పాల్గొన్నారు. భక్తులకు దేవస్థానం తరుపున

తీర్థప్రసాదాలు అందించారు. ఆదివారం కూడా సత్య దేవ వ్రతాలూ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అధికారులు, ఇతర విఐపిలకు కేటాయించారు. శనివారం రాత్రి ఢిల్లీ లోని

 à°Ÿà±€à°Ÿà±€à°¡à±€ ధ్యాన మందిరంలో శ్రీ అనంత లక్ష్మి సమేత వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణాన్ని అత్యంతవైభవంగా నిర్వహించారు. 

అన్నవరం దేవస్థానం నుంచి తరుపున

ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణ, పురోహితులు నాగాభట్ల కామేశ్వర శర్మ, అన్నవరం దేవస్థానం ఈవో  à°¸à±à°°à±‡à°·à± బాబు, వ్రత పురోహిత సంఘం ప్రతినిధులు  à°šà°¾à°®à°°à±à°¤à°¿ కన్నబాబు,

ఇతర పురోహిత, వేదం పండిత బృందం, ఆలయ అధికారులు, ఏపీ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 18, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam