DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో విస్తృత మవుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు 

యువతే లక్ష్యంగా సాగుతున్న సభ్యత్వ యజ్ఞం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )...

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  28, 2019 (డిఎన్‌ఎస్‌) : యువతే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ

నమోదు యజ్ఞాన్ని విస్తృతం చేస్తోంది. విశాఖ నగరం లో ప్రతి నియోజక వర్గం లోని ఇల్లిల్లు తిరిగి మరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను

వివరించి జాతీయ పార్టీ లోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఆదివారం జరిగిన సభ్యత్వ నమోదు లో  à°‰à°¤à±à°¤à°° నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు

 à°†à°§à±à°µà°°à±à°¯à°‚లోను, విశాఖ తూర్పు నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు కంభంపాటి హరిబాబు à°² ఆధ్వర్యవం లో భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు

జరిగింది.  

విశాఖ ఉత్తరం లో : . . .

విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో ఉత్తర నియోజకవర్గ సభ్యత్వ

నమోదు సమీక్షా మరియు కార్యకర్తల అవగాహన కార్యక్రమ సమావేశం గురుద్వారా కావేరీ కల్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి

నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన ప్రజా రంజక పధకాలను అర్హులందరికీ చేర్చే భాద్యత ప్రతి సభ్యుడు తీసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల

నియోజకవర్గం ఎమ్మెల్సి మరియు రాష్ట్ర సభ్యత్వ నమోదు సహా ప్రముఖ పివిఎన్  à°®à°¾à°§à°µà±  à°¨à°—à°° అధ్యక్షులు à°Žà°‚ నాగేంద్ర,  à°Žà°¸à± వి ఎస్ ప్రకాష్ రెడ్డి,  à°ªà°°à°¶à±à°°à°¾à°® రాజు, శివాజీ రాజు,

 à°¬à±€à°¸à±†à°Ÿà±à°Ÿà°¿  à°¨à±‚కేశ్వరరావు,  à°¸à±à°°à±‡à°‚ద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు. 

భాజపా సీనియర్ నాయకులు కుర్రా అశోక్ కుమార్  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో ద్వారకా నగర్ విల్ హోటల్లో లో

జరిగిన సమావేశంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ  à°ªà°¿ వి ఎన్ మాధవ్,  à°®à±à°–్యఅతిథిగా à°—à°¾ వందమంది భాజపా లో  à°šà±‡à°°à°¡à°‚ జరిగింది.  à°ˆ కార్యక్రమంలో నగర అధ్యక్షులు à°Žà°‚ నాగేంద్ర, నగర

ప్రధాన కార్యదర్శి మరియు నగర సభ్యత్వ నమోదు సహా ప్రముఖ à°Žà°‚ రవీంద్ర రెడ్డి,  à°¸à±à°°à±‡à°‚ద్ర మోహన్, వల్లూరు మోహన్ రావు,  à°¶à°¿à°µà°¾à°œà±€ రాజ్ బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం

పార్టీలో  à°šà±‡à°°à°¿à°¨ వారిలో కాకర్ల శ్రీనివాసరావు ,  à°¸à°¾à°¯à°¿ బాబు,  à°…న్నే శ్రీనివాసరావు,  à°µà±†à°‚కటేశ్వరరావు,  à°¸à±à°¬à±à°¬à°¾à°°à°¾à°µà± తదితర పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. 

విశాఖ

తూర్పు లో : . . .

విశాఖ తూర్పు నియోజకవర్గం 19 వ వార్డు లో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు

 à°•à°‚భంపాటి హరిబాబు గారు రాష్ట్ర కార్యదర్శి, నగర సభ్యత్వ నమోదు ప్రముఖ  à°•à°¾à°¶à±€ విశ్వనాధ రాజు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.  à°¹à°°à°¿à°¬à°¾à°¬à± బృందం వార్డులోని ఇల్లిల్లు తిరిగి

సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మోడీ ప్రభుత్వం సామాన్యులకు అండగా ఎన్నో పధకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని, గత తెలుగుదేశం ప్రభుత్వం

వాటిని తామే తీసుకువచ్చినట్టు ప్రచారం చేసుకున్నారన్నారు. 

కాగా శనివారం నగర పార్టీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో ఆదిత్య కళాశాల డిగ్రీ చివరి

సంవత్సరం విద్యార్థులను జాతీయ కార్యవర్గ సభ్యులు హరిబాబు, మహిళా మోర్చా ఇంచార్జి పురంధేశ్వరి లు పార్టీలోకి ఆహ్వానించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam