DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ ఆధ్వర్యవంలో ఆగస్టు 1 నుంచి ధ్యానోత్సవం

మానసిక ఒత్తిడి తగ్గించి నూతనోత్సాహాన్నిచ్చేది ధ్యానం  

ఆగస్టు 1 నుంచి మూడురోజుల పాటు ధ్యానోత్సవం

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau). . .

విశాఖపట్నం, జులై  29, 2019

(డిఎన్‌ఎస్‌) : మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్గించి నూతనోత్సాహాన్ని ఇచ్చేది ధ్యానం ఒక్కటేనని, హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ ప్రతినిధి నాగశర్మ తెలిపారు. సోమవారం

నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాము స్వచ్చందంగా ఎన్నో అవగాహనా సదస్సులు

నిర్వహించామని, విద్యార్థులకు ఈ అద్భుత ఫలితాన్ని అందించాలనే సంకల్పనతో ఆగస్టు 1 నుంచి మూడు రోజుల పాటు ధ్యనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ రామచంద్ర

మిషన్ తో సంయుక్తంగా ఆగస్టు  1 నుంచి 3 à°µ తేదీ వరకు మూడు రోజులపాటు విశాఖ నగరం లో లంకపల్లి బుల్లయ్య కాలేజ్ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² నుంచి 5 à°—à°‚à°Ÿà°² వరకు à°ˆ

ధ్యానోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.  à°¹à°¾à°°à±à°Ÿà± ఫుల్ నెస్ సెంటర్,  à°¶à±à°°à±€ రామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే à°ˆ కార్యక్రమం లో విద్యార్థులు, యువతి యువకులు,

మహిళలు, పురుషులు, వయో వృద్దులు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చన్నారు. ప్రధానంగా మహిళలు ఇంటి పనిలో అత్యధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు పోటీ

ప్రపంచంలో ధీటుగా విజయం సాధించడానికి, మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ధ్యానం ద్వారా ఇంటిలోనే ఈ సాధన ఎలా చేయవచా నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పద్మ

లీలలు, శివశంకర్, రామకృష్ణ, జ్యోతి కుమార్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. వివరాలకు 93935 52386, 9885422020 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam