DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంచగ్రామాల సమస్యకు  పరిష్కారాన్ని అందిస్తాం: మంత్రి వెలంపల్లి

ఉప సంఘం మొదటి సమావేశం లో వెల్లడి 

దేవదాయ  à°¶à°¾à°– మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు ..

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,

 à°œà±‚లై  29, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం సమీపంలోని సింహాచల క్షేత్ర పరిధిలోని పంచ గ్రామాల భూ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సమస్య పరిష్కారానికి న్యాయ

నిపుణులతో సూచనలు, సలహాలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పంచగ్రామాల  à°­à±‚ సమస్య పరిష్కార సలహా కమిటి  à°šà±ˆà°°à±à°®à°¨à± మరియు  à°¦à±‡à°µà°¦à°¾à°¯ శాఖ మంత్రి

వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.  à°ªà°‚చగ్రామాల భూ సమస్య పరిష్కారానికి వై యస్ ఆర్ సిపి ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస

రావు అధ్యక్షతన వారి కార్యాలయం లో మొదటి సమావేశం జరిగింది.

ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వెలంపల్లి

శ్రీనివాసరావు, మరియు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచ గ్రామాల భూ  à°¸à°®à°¸à±à°¯ పరిష్కారానికి వివిధ మార్గాలను సలహా కమిటీ చర్చించి తదుపరి న్యాయ

నిపుణుల సలహా, సూచనలు తీసుకోవటం జరుగుతుందన్నారు. à°…నంతరం సలహా కమిటీ నివేదికను ప్రభుత్వానికి నివేదించటం ద్వారా ప్రభుత్వ నిర్ణయం తో ఎవరికి నష్టం లేకుండా

ప్రజలకు సింహాచలం దేవస్థానానికి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. 

ఈ మొదటి సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే అదిప్ రాజ్, స్పెషల్

చీప్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, దేవాదాయ శాఖా కమిషనర్ పద్మ, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, డిప్యూటీ సెక్రటరీ సూర్య నారాయణ, మరియు సింహాచలం దేవస్థానం ఈవో మరియు

సలహా కమిటీ  à°•à°¨à±à°µà±€à°¨à°°à± రామ చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam