DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెంట్రల్ వర్శిటీ ఇఛ్చినా ప్రచారం చేసుకోవడం చేతకాదా ?

రాష్ట్రం లో బీజేపీ కి శంకరగిరి మాన్యాలు పట్టించిందెవరు?

విశాఖపట్నం, మే 18, 2018 (DNS Online) : à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారంటూ అబాండాలను కాంగ్రెస్

పార్టీ పై నెట్టేసిన బీజేపీ నేతలకు ఆంధ్రా లో ఉన్న పరిస్థితి ఏంటో తెలియడం లేదేంటి అతిశయోక్తి కాదు. గోరంత బహుమానం ఇచ్చి కొండంత ప్రచారం చేసుకునే ప్రస్తుత

పరిస్థితుల్లో ఆంధ్ర బీజేపీ కి చేతగాని తనం కారణం పార్టీ పూర్తిగా భష్టు పట్టి పోతోంది అనే విషయం కూడా గమనించే పరిస్థితి లేదు. విభజన చట్టం లో ఇచ్చిన హామీలలో

రెండు పెద్ద అంశాలు మినహా దాదాపుగా నెరవేరుస్తున్నప్పడికీ ప్రచారం చేసుకోవడం లో ఘోరంగా వైఫల్యం చెందింది. దీనికి ప్రధాన కారణం గతం లో రాష్ట్ర అధ్యక్షుడి గా

పనిచేసిన విశాఖ ఎంపీ హరిబాబు పాత్ర ప్రధానమైనది à°—à°¾ కనపడుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే కనీసం వార్డు  à°¸à±à°¥à°¾à°¯à°¿ కార్యకర్తల కె

కాదు పార్టీ కీలక నేతలకు కూడా అందుబాటులో లేని స్థితి. ఇక ఈయన హయం లో విశాఖ నగరాన్నీఏమైనా ముంబాయి తరహా లో మార్చారా అంటే కనీసం మురికి వాడలని కూడా మార్చలేక

పోయారు. విగ్రహ పుష్టి తప్ప, ఈయన వాళ్ళ ఉపయోగం లేదు అనే విషయం అయన పార్టీ లో కీలక నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అత్యంత కీలక పదవులు ఈయన చేతిలో పెట్టిన

పార్టీకి ఈయన ఒరగబెట్టిందేంటో ఆయనకే తెలియాలి. 

వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సంక్షేమ పధకాలను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర 
కు కేటాయిస్తే

 à°…వి ఇఛ్చినట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించుకున్నా కనీసం ఖండించలేని స్థితి లో ఆంధ్ర బీజేపీ ఉందంటే వీళ్ళ చేతగాని తనం బహిర్గతమవుతోంది. 

రాష్ట్రానికి

ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మినహా మిగిలిన అంశాలు దాదాపుగా నెరవేరుస్తున్నా. ప్రచారం చేసుకోవడం లో ఆంధ్ర బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజల

నాడి ఏమాత్రం గమనించలేని వారిని అందలం ఎక్కిస్తే. .  à°Žà°²à°¾à°‰à°‚టుందో బీజేపీ అధిష్ఠానానికి బాగా తెలిసి వఛ్చి ఉంటుంది. సాయం చేసినా చీవాట్లు తినే స్థాయికి చేరుకుంది.

సమర్ధించి, సమాధానం చెప్పే నాయకుడు కాగడాలు పెట్టి వెదికినా ఆంధ్రా లో ఒక్కడు కానరాడు అన్న విషయం బహిర్గతం. మూడు దశాబ్దాల క్రితం పార్టీ ఎలా ఉందొ, ఇప్పుడు కూడా

అలాగే ఉంది ఎదుగు బొదుగూ లేకుండా. 

కనీసం ఒక్క సీటు కూడా లేని కర్ణాటక రాష్ట్రం లో నేడు సొంతంగా అధికారం లోకి రాగలిగేలా పార్టీని పటిష్టం చేసిన కర్ణాటక

బీజేపీ ని చూసి ఇప్పడికైనా గుణపాఠాలు నేర్చుకోక పొతే  అది పార్టీ అధిష్టాన వైఫల్యమే. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా ఛిద్రం అయిపోయిన సమయం లో కూడా

పార్టీని బ్రతికించలేకపోయారంటే తప్పెవరిది ? ఎంతసేపూ వాళ్ళనీ , వీళ్ళనీ విమర్శించడం తప్ప, తమ పార్టీని ఎలా బ్రతికించుకోవాలి అనే ఆలోచన చేసే నాధుడే లేడంటే

అతిశయోక్తి కాదు. ఇప్పడికైనా పునరాలోచన చేస్తే తప్ప, బీజేపీ ఆంధ్ర లో ఆక్సిజన్ ఇఛ్చినా బ్రతికే అవకాశమే లేదు. 

ఈ స్తాయి లో ఉన్నపార్టీని సాధారణ స్థితి కి

తీసుకు రావాలంటే కన్నా లక్ష్మి నారాయణ కు మూడో ప్రపంచ యుద్ధం చేసినంత పనీ అవ్వవచ్చు.  à°ªà±ˆà°—à°¾ ఇదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ అరంగేట్రం భారీ

ఎత్తున చేపట్టిన నేపథ్యం లో బీజేపీ à°•à°¿ కనీసం ఒక్క గ్రామ సర్పంచ్ సీటు గెలవాలన్న కన్నా కు కత్తి మీద సాము లాంటిదే. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam