DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లాలి : దేవాదాయ మంత్రి వెల్లంపల్లి 

కన్నుల పండుగగా ముత్యాలమ్మ - కనకదుర్గ అమ్మ వార్ల  à°¬à±‹à°¨à°¾à°²à±

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి,  à°œà±‚లై 30, 2019 (డిఎన్‌ఎస్‌) :

ముత్యాలమ్మ కనకదుర్గ అమ్మవారి  à°†à°¶à±€à°¸à±à°¸à±à°²à°¤à±‹ 
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి కోరుకున్నట్లు

తెలిపారు. విజయవాడ లోని వన్ టౌన్, 30 à°µ డివిజన్ లంబాడీ పేట, బంజార సేవా సంఘం ఆధ్వర్యంలో  à°®à°‚గళవారం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనక దుర్గ అమ్మవార్ల బోనాలు

(సిత్లా) పండుగ జాతర ను దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతరను అయన  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. సంప్రదాయ ఉత్సవాలను కొనసాగించడం

ద్వారా భావి తరాలకు మంచి సంస్కృతిని అందించగలుగుతామన్నారు. 

à°ˆ సందర్బంగా  à°²à°‚బాడి పేట నుంచి పాల ఫ్యాక్టరీ  à°µà°°à°•à± జాతర కన్నుల పండుగ à°—à°¾ సాగింది. à°—à°¤ 150

సంవత్సరాలుగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు.

కార్యక్రమంలో  à°µà±ˆ ఎస్ ఆర్ సి పి నాయకులు రాయనా నరేంద్ర, 30 à°µ డివిజన్

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వెన్నం రజని,  à°¦à±‡à°µà°¤ మురళి నాయక్, హరిబాబు, దేవత రమేష్, శ్రీను, రవీంద్ర, మరియు నిర్వాహక కమిటీ సభ్యులు, స్థానిక  à°µà±ˆà°Žà°¸à±à°†à°°à± కాంగ్రెస్ పార్టీ

నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam