DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గవర్నర్ పర్యటనను జయప్రదం చేయాలి : కలక్టర్ వినయ్ చాంద్ 

అధికారులతో సమీక్షలో జెసి శివ శంకర్

ఆంగ్లం లోనే తెలుగు మ్యూజియం వివరాలు

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ). . .

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ గవర్నర్ à°—à°¾ పదవి ప్రమాణం చేసిన బిశ్వ భూషణ్ హరిచందన్ మొదటి సారిగా విశాఖ నగర పర్యటనకు బుధవారం  à°°à°¾à°¨à±à°¨à±à°¨à°¾à°°à±. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా

యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సర్క్యూట్ హౌస్ సందర్శించారు. ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండకూడదని ఆర్డిఓ తేజ్ భరత్ ను ఆదేశించారు.

 à°¸à°°à±à°•à±à°¯à±‚ట్ హౌస్ లో ఉన్న రూంలన్నింటిని సందర్శించి రూంలలో లైటింగ్ పెంచాలని సర్క్యూట్ హౌస్ పర్యవేక్షకులను ఆదేశించారు.  à°—వర్నర్ కు అవసరమయ్యే మెనూ

చూసుకోవాలని ఆర్డీవో ను ఆదేశించారు. 

రెండు రోజుల విశాఖ  à°ªà°°à±à°¯à°Ÿà°¨ సందర్బంగా సంయుక్త కలెక్టరు ఎల్. శివ శంకర్  à°…ధికారులను ఆదేశించారు. దీనికై జిల్లా

కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గవర్నర్ పర్యటన కార్యక్రమాల నిర్వహణలో చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ

పోలీస్ జీవీఎంసీ, విఎంఆర్ డిఎ, నేవీ, పోర్టు అధికారులు సమన్వయంతో జయప్రదం చేయాలి అన్నారు. గవర్నరు జూలై 31వ తేదీ ఉదయం విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం

వస్తారని నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆగస్టు 1వ తేదీ విజయవాడ తిరిగి వెళతారని తెలిపారు. బుధవారం తూర్పు నావికాదళం ఆపరేషన్ బేస్ సందర్శించి, సర్క్యూట్

హౌస్ వెళతారని, సాయంత్రం కైలాసగిరి కి వెళ్లి తెలుగు మ్యూజియం తోపాటు కైలాసగిరిని తరువాత డా వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర

విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నుండి పోర్ట్ ట్రస్ట్ ను సందర్శించి రాత్రికి విజయవాడ బయలుదేరుతారు అని

తెలిపారు.  à°ˆ కార్యక్రమంలో ట్రాఫిక్ బందోబస్తు పోలీస్ శాఖ వారు నిర్వహిస్తారని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, గవర్నర్ సందర్శించే అన్ని ప్రదేశాలలోనూ

అధికారులు తగిన ఏర్పాట్లను చేసి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నేవీ, పోర్టు అధికారులతో  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à°ªà±ˆ సమీక్షించారు.
వివిధ శాఖల అధికారులు, డిప్యూటీ

కలెక్టర్లు తాసిల్దార్లు అన్ని ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వీ.కృష్ణమోహన్, డిఆర్ఓ ఎం శ్రీదేవి, జెసి 2

వెంకటేశ్వరరావు,  à°Žà°¸à± ఎస్ à°Ž పి à°“ వి. సన్యాసిరావు, జడ్పీ సీఈవో రమణమూర్తి,  à°†à°°à±à°¡à±€à°µà±‹ తేజ్ భరత్, డిఆర్డిఎ పిడి రామ్మోహన్‌,  à°µà°¿ à°Žà°‚ ఆర్ à°¡à°¿ à°Ž సెక్రటరీ ఏ. శ్రీనివాస్, ఎస్టేట్

ఆఫీసర్ వి.రాజు, జీవీఎంసీ వైద్యాధికారి, యూ సి డి పి డి, విద్యుత్, అగ్నిమాపక, విశాఖ పోర్టు, తూర్పు నౌకా దళ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లలో జిల్లా

కలెక్టర్ వినయ్ చాంద్  .. . .

మంగళవారం  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± ప్రభుత్వ అతిధి గృహాన్ని సందర్శించారు. అయన వెంట  à°œà°¿à°²à±à°²à°¾ జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, ట్రైనీ కలెక్టర్

ప్రతిష్ట, జెసి-2 ఎం. వెంకటేశ్వరరావు, ఆర్డీవో తేజ్ భరత్, ఉప కలెక్టర్ శ్రీనివాస్ మూర్తి, విశాఖపట్నం నగర తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, తదితరులు

పాల్గొన్నారు.

ఆంగ్లం లోనే తెలుగు మ్యూజియం వివరాలు . . ..  

కైలాసగిరి పై ఉన్న తెలుగు మ్యూజియం ను సందర్శించి ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండకూడదని

విఎంఆర్డీఎ కార్యదర్శి శ్రీనివాసరావు ని ఆదేశించారు.   మ్యూజియం కు సంబంధించిన చరిత్ర ను ఇంగ్లీషు లో వివరించాలని చెప్పారు. లోపలి, బయట లైటింగ్ పెంచాలని

సూచించారు.  à°ˆ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ట, ఆర్డీవో తేజ్ భరత్, జెసి -  à°Žà°‚ వెంకటేశ్వరరావు, తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam