DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమానాశ్రయం లో గవర్నర్ హరిచందన్ కు ఘన స్వాగతం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం, జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రదేశ్ గవర్నన్ హోదాలో మొట్ట మొదట సారిగా  à°µà°¿à°¶à°¾à°–పట్నం పర్యటనకు వచ్చిన బిశ్వభూషన్ హరిచందన్

కు ఎయిర్ పోర్టు లో జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమీషనర్ ఆ.కె. మీనా, నేవీ అధికారులు రియర్ ఆడ్మిరల్ సంజయ్ దత్, ఇతర

పోలీసు అధికారులు, తదితరులు బుధవారం స్వాగతం పలికారు. బుధవారం  à°†à°¯à°¨ విశాఖ ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.ఎన్.ఎస్. డేగకు చేరుకొని అక్కడ నేవీకి

సంబంధించిన హెలీకాఫ్టర్లు, విమానాలను బయటి నుండే సందర్శించారు.  à°…క్కడే నేవీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు గూర్చి నేవీ అధికారులు గవర్నర్ కు వివరించారు.

 à°…నంతరం  à°.ఎన్.ఎస్. డేగ నుండి బయలుదేరి నేవల్ డాక్యార్డుకు చేరుకొని సందర్శించారు.  à°…నంతరం అక్కడ నుండి బయలుదేరి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కు

చేరుకుని నేవీ అధికారులతో సమావేశమైనారు.  à°ˆ పర్యటనలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, రియర్ ఆడ్మిరల్ సంజయ్ దత్,  à°†à°°à±.కె.మీనా, à°¡à°¿.సి.పి.లు, ఆర్డీఓ తేజ్ భరత్, తదితర

అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam