DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద ఉధృతికి కొట్టుకు పోయిన గోదావరి హారతి  పంటు

వరద ఉధృతికి కొట్టుకు పోయిన గోదావరి హారతి  à°ªà°‚టు 

పుష్కర ఘాట్ నుంచి ధవళేశ్వరం బేరేజ్ వరకూ ..

పాపికొండలు పర్యాటకానికి బ్రేక్ 

నీటమునిగిన లంక

గ్రామాలూ . . . 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . .

రాజమహేంద్రవరం,  à°œà±à°²à±ˆ  31, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°¤à°¿ రోజు సాయంత్రం రాజమహేంద్రవరం లోని పుష్కరాల రేవు వద్ద గోదావరి మాతకు

హారతి ఇచ్చే పంటు ( విశాలమైన బల్ల లాంటిది) కొట్టుకు పోయింది. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న పుష్కరాల రేవు కు అత్యంత సమీపంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి

పౌర్ణమికి గోదావరి మాటకు హారతి ఇచ్చి నీరాజనం అందించేందుకు  à°ªà±à°°à±‹à°¹à°¿à°¤à±à°²à± à°ˆ  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసిన à°ˆ పంటు పై నుంచిని హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇది నది మధ్యలో నిలిచి

ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి నది లోకి పెరుగుతున్న వరద నీటి ఉధృతికి గోదావరి నది లోని సామాగ్రి, లంగరు వెయ్యకుండా ఉన్న నాటు పడవలు సహా అన్ని దిగువ

ప్రాంతానికి కొట్టుకు పోతున్నాయి.  à°¨à°¦à°¿ ఉధృత తాకిడికి పుష్కరాల రేవు నుంచి à°ˆ పంటు నదిలో కొట్టుకుంటూ వెళ్లి ధవళేశ్వరం బ్యారేజి గేటు వద్దకు చేరుకుంది.

ధవళేశ్వరం వద్ద 9 అడుగులకు నీటి మట్టం కు చేరుకుంది. గోదావరి ఉప నదులు వశిష్ఠ, గౌతమి, వైనతేయ వరద నీతితో పొంగి పొర్లుతున్నాయి.  à°¦à°¾à°¦à°¾à°ªà± 22 లంక గ్రామాలూ నీటి లో

మునిగిపోయాయి. 

పాపి కొండలు పర్యాటకానికి బ్రేక్ . .. 

గోదావరి నదీ ప్రాంతంలో అత్యంత ఆదరణ పొందిన పర్యాటకం పాపికొండలు టూర్. రాజమహేంద్రవరానికి వచ్చే

పర్యాటకులు ప్రధానంగా కోరుకునేది పాపికొండలు పర్యటనే. 
లాంచీలపై గోదావరి నది పై ఒక రోజంతా పర్యటించే అధితమైన అవకాశం ఈ పర్యటన కల్పిస్తోంది. దీనికి సుదూర

ప్రాంతాల నుంచి సైతం వందల సంఖ్యలో పర్యాటకులు ప్రతి 
రాజమహేంద్రవరానికి వస్తుంటారు. ప్రస్తుతం గోదావరి నదిలో వరద తాకిడి ఉధృతంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం,

పర్యాటక శాఖా à°ˆ వరద తాకిడి తగ్గే వరకూ పాపికొండలు పర్యాటకాన్నీ రద్దు చేసినట్టు ప్రకటించారు. 

నీటమునిగిన లంక గ్రామాలూ . . . 

మరో ప్రక్క పోలవరం

ప్రాజెక్ట్ ప్రాంతంలో కాపర్ డాం పరిధి దాటి నీరు చేరడం తో లంక గ్రామాలూ నీట మునిగి పోయాయి. పోలవరం ప్రాజెక్ట్ వద్ద  22 .6  à°…డుగులకు వరద నీరు చేరుకుంది.  à°—à°‚à°¡à°¿ పోచమ్మ

గుడి వద్ద భారీ మొత్తం లో నీరు రావడం తో తొయ్యేరు నుంచి  à°µà±€à°°à°µà°°à°‚ మధ్య రహదారులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. నీట మునిగిన లంక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత

ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam