DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి ఉధృతం: రాజమండ్రి ఘాట్ ల్లో నదీ స్నానాలు నిషేధం

రాజమహేంద్రవరం స్నాన ఘట్టాల్లో నిషేధాజ్ఞలు అమలు 

పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, బందు 

మునిసిపల్ అదనపు కమిషనర్

సత్యనారాయణ 

(రిపోర్ట్ : రాజా పి. special correspondent )...

రాజమహేంద్రవరం,  à°œà±à°²à±ˆ  31, 2019 (డిఎన్‌ఎస్‌) : ఎగువ ప్రాంతాల్లో వరద నీరు అధికంగా ఉండడం తో గోదావరి నదిలో పోటు అధికంగా

నదిలో స్నానాలు చేయడాన్ని పూర్తిగా నిషేదించినట్టు రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ à°Žà°‚ వివి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ రావు à°“ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రజారోగ్య విభాగం,

పారిశుధ్య విభాగం సిబ్బంది తో అత్యవసర సమావేశం నిర్వహించి నిషేధాజ్ఞలను ప్రకటించారు. గోదావరి నది కు అనుకుని ఉన్న అన్ని స్నానాల రేవుల్లోనూ భక్తులు పవిత్ర

స్నానాలు ఆచరించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులను నివారించి, సానుకూలంగా వివరించాలన్నారు. ప్రధానంగా పుష్కరాల రేవు వద్ద లోటు అధికంగా ఉండంతో  à°¨à°¦à°¿

మెట్ల వద్ద నుంచే బారికేడ్లు నిర్మించాలని ఆదేశించారు. స్నానాల కోసం వచ్చేవారికి జల్లు స్నాన ఘట్టాన్ని తక్షణం వాడుకలోనికి తీసుకురావాలని సహాయక ఇంజనీర్

వేణుగోపాల్ ను ఆదేశించారు. గోదావరి నదిలో వరదనీరు ఉధృతి తగ్గే వరకూ ఈ నాదీ స్నన నిషేధాజ్ఞలు అమలు లో ఉంటాయని తెలిపారు. నదిలోకి ఎగువ ప్రాంతం నుంచి చెత్త,

వ్యర్ధాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్య కార్మికులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉందన్నారు. చెత్తను తొలగించే పనులను తక్షణం ప్రారంభించాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam