DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలను సుఖ సంతోషాలు  కల్గించాలని ప్రార్ధించా : మంత్రి వెల్లంపల్లి  

దుర్గమ్మ కు సారె సమ్పరించిన దేవాదాయ శాఖా మంత్రి  

కనకదుర్గ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఆరంభం 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

అమరావతి,  à°†à°—స్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : శ్రీ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ లభించాలి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి

శ్రీనివాస్ ప్రార్ధించారు.  à°¶à±à°°à°¾à°µà°£ మాసం మొదటి రోజును పురస్కరించుకుని గురువారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, సిబ్బంది కనక

దుర్గ అమ్మవారికి పవిత్రమైన సారెను సమర్పించారు.  à°…ంతకు ముందు విజయవాడ లోని జమ్మిదొడ్డి లోని దేవస్థాన పరిపాలనా కార్యాలయము రావిచెట్టు వద్ద ఉన్న దేవతా మూర్తుల

వద్ద జరిగిన పూజలో పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం మంత్రివర్యులు టెంకాయ కొట్టి శోభా యాత్రను ప్రారంభించినారు. రాష్ట్రం సుభిక్షముగా ఉండాలని, రాష్ట్ర

 à°ªà±à°°à°œà°²à± సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనా సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులతో  à°•à°²à°¸à°¿ ఊరేగింపుగా దేవస్థాన పరిపాలనా

కార్యాలయము నుండి  à°¬à°¯à°²à±à°¦à±‡à°°à°¿ అమ్మవారి దేవస్థానమునకు చేరుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం మహామండపం 6 à°µ అంతస్తునందు ఉన్న అమ్మవారి ఉత్సవ

మూర్తి వద్ద పూజలు నిర్వహించి అమ్మవారికి  à°ªà°µà°¿à°¤à±à°°à°¸à°¾à°°à±‡ సమర్పించి, ప్రసాదములు స్వీకరించారు. à°ˆ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam