DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ ప్రగతికి మార్గదర్శకం చేసేది బీజేపీ మాత్రమే: Dr. కెవివి

సబ్ à°•à°¾ సాథ్  à°¸à°¬à± à°•à°¾ వికాస్, మహిళా సమృద్ధి మోడీ  à°µà°¿à°œà°¯à°¾à°²à±    

మహిళలకు రక్షణగా నిలిచిన బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్న యువత   

కేంద్ర పధకాలు ఇంటింటికీ

తీసుకు వెళ్తున్నాం 

bjp రాష్ట్ర కమిటీ సభ్యుడు కెవివి సత్యనారాయణ  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ

ఔన్నత్యాన్ని పరిరక్షించి, విలువలనను కాపాడేది కేవలం భారతీయ జనతాపార్టీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± కెవివి సత్యనారాయణ తెలిపారు.

స్వచ్చందంగా పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతోందని, ప్రధానంగా యువతీ యువకులు మోడీ నాయకత్వానికి ఆకర్షితులవుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి మూడేళ్లకు

ఒకసారి నిర్వహించే   సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం విశాఖ లోని రాంనగర్ 19 à°µ వార్డు లో చేపట్టారు. 
ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ  à°®à°¹à°¿à°³

అభ్యుదయ వాది అని ఆయన ప్రవేశపెట్టిన జన సురక్ష యోజన, ఉజ్వల యోజన, సభల సుకన్య సమృద్ధి యోజన, ఇందిరాగాంధీ  à°®à°¾à°¤à±ƒà°¤à±à°µ  à°¸à°¹à°¯à±‹à°—్ యోజన, మహిళా సమైక్య పథకం, మహిళా సమృద్ధి యోజన,

ఇందిరాగాంధీ జాతీయ వితంతు పథకం, త్రిపుల్ తలాక్ చట్టం ఇలా అనేక పథకాలు మహిళల కోసమే ఏర్పాటు చేశారని కొనియాడారు. 
మహిళల కోసమే కాకుండా అ యువత కోసం కూడా చాలా రకాల

పథకాలు రూపొందించారని రానున్న కాలంలో దేశ అభివృద్ధికి తోడ్పడే అటువంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నారని పేద ప్రజల కళ అయినా గృహాలను ప్రతి పేదవాడికి

అందేలా బిజెపి  à°ªà°¾à°°à±à°Ÿà±€ రూప కల్పన చేస్తుందని అలానే మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అనుకూలమైన  à°¸à±Œà°•à°°à±à°¯à°¾à°²à°¨à± అందించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. 
à°ˆ

కార్యక్రమంలో 19à°µ వార్డు ఇంచార్జ్ రామకృష్ణ, పైడా జగన్నాధ రావు, దామోదర్,  à°—ొన్న బత్తుల రామకృష్ణ, కె. రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam