DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా ముందు సై అనే వీళ్ళు DRC లో ఎందుకు సైలంట్ అయ్యారు?

తూతూ మంత్రంగా జిలా సమీక్ష సమావేశం. 

తప్పులను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం సైలంట్ ?

పెద్దగా స్పందించని ప్రతిపక్ష ఎమ్మెల్యే

లు 

ఎక్కడున్నారో తెలియని à°—à°‚à°Ÿà°¾ యధావిధిగా  à°—ైర్హాజరు  

విజయ సాయి ముందు ప్రశ్నించ లేరా?  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  03, 2019

(డిఎన్‌ఎస్‌): శనివారం జరిగిన జిల్లా మండలి సమీక్ష సమావేశం తూతూ మంత్రంగానే సాగింది.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో జరుగుతున్న పలు అంశాలపై మీడియా మైకుల ముంచు విరుచుకు పడిపోయే

ప్రతిపక్ష తెలుగుదేశం శాసన సభ్యులు జిల్లా సమీక్ష సమావేశం లో కనీసం మాట్లాడక పోవడం గమనార్హం.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో జరిగిన సమావేశంలో

తెలుగుదేశం ఎమ్మెల్యే లు పెద్దగా నిలదీయగా పోవడం వెనుక అంచనాలు మారుతున్నారు. à°—à°¤ రెండు నెలల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా  à°¤à°ªà±à°ªà±à°² తక్కెడ

మేళంలా ఉంది, జగన్ కు అనుభవ రాహిత్యం, ఒంటెద్దు పోకడ అంటూ మీడియా మైకుల ముందు ప్రశ్నించే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గెలిచిన రోజే  à°µà±ˆ ఎస్

 à°œà°—న్ మోహన్ రెడ్డి పై నానా à°°à°­à°¸ చేసిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగ పూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఫై జి వి ఆర్ నాయుడు (గణబాబు) కనీసం ఎదురు ప్రశ్నించే

ప్రయత్నం కూడా చెయ్యక పోవడం 
గమనార్హం. దీనికి ప్రధాన కారణం ముఖ్య అతిధి స్థానం లో వేదిక పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయ్ సాయి

రెడ్డి ఆసీనులు కావడమే అనే వ్యాఖ్యలు à°µà°¿à°¨à°¿à°ªà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. à°ˆ ఎమ్మెల్యే లో కొందరికి టిడిపి ని వీడి వెళ్లే ఆలోచనలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోందని, దాని కారణంగానే

అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరెత్తడమే కాదు, కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు అనే వాదన వాళ్ళ అనుచరులే చర్చించుకోవడం గమనార్హం. 

యధావిధిగా గంటా గైర్హాజరు :. . .

 à°µà°¿à°¶à°¾à°– ఉత్తర నియోజక వర్గం నుంచి à°…à°–à°‚à°¡ మెజారిటీ తో గెలిచినా మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు నియోజక వర్గం లోనే కాదు,

అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని స్థితి నెలకొంది. అయన యధావిధిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న à°ˆ జిల్లా సమీక్ష సమావేశాలకు  à°—ైర్హాజరు అయ్యారు. సుదీర్ఘ కాలం పటు

అధికార పార్టీ లో ఉంటూ అధికారిక పదవులు అనుభవించిన గంటా శ్రీనివాస రావు ప్రతిపక్ష పార్టీలో కొనసాగడానికే కాదు, కనిసం చెప్పుకోడానికి కూడా ఇష్ట పడడం లేదు.

దీనికి నిదర్శనంగానే సొంత పార్టీ నిర్వహించిన సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు, ఈ రోజు ప్రభుత్వం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి కూడా అయన హాజరు కాకా

పోవడం గమనార్హం.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam