DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో అక్రమ కట్టడాలను కూల్చివేయండి : విజయ్ సాయి రెడ్డి

సాగర తీరంలో హేచరీస్ పై చర్యలు తీసుకోండి. 

వాల్తేర్ డివిజన్ తో కూడా రైల్వే జోన్ సాధిస్తాం. 

రోడ్లు నిర్మాణాలపై నివేదికలు ఇవ్వండి 

కేంద్రం

తో సానుకూల బంధమే ఉంది..

జిల్లా సమీక్ష గురించి మొదటి సరే వింటున్నా. . .

ఢిల్లీ లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రతినిధి ఎంపీ  à°µà°¿à°œà°¯à± సాయి రెడ్డి  

(రిపోర్ట్ : సత్య గణేష్,

స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  03, 2019 (డిఎన్‌ఎస్‌): వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ సాధనే తమ లక్ష్యమని ఢిల్లీ లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రతినిధి

ఎంపీ  à°µà°¿à°œà°¯à± సాయి రెడ్డి తెలిపారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన

రైల్వే జోన్ ను అరకొరగా ప్రకటించడం పై అయన సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 5 న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోని రైల్వే లైన్లతో

కూడిన ప్రాంతాన్ని వాల్తేర్ డివిజన్ లోనే ఉంచుతూ, రైల్వే జోన్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 

అక్రమ నిర్మాణాలపై వేటు వెయ్యండి : . . .

విశాఖ జిల్లాలో

అధిక భాగం సముద్ర తీరం ఉందని, దీని వెంబడి ఎందరో బడాబాబులు అక్రమాలను పాల్పడి, అక్రమ నిర్మాణయాలు చేపట్టారన్నారు. నిబంధనలకు విరుద్ధం గా ఉన్న అక్రమ కట్టడాలను

తక్షణం నిరోధించే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమం లో ఎంతటి పెద్ద వారు ఉన్నా ఉపేక్షించవద్దని తెలిపారు. ప్రధానంగా సాగర తీరంలో విపరీతంగా

పెరిగిపోయిన హేచరీల పై తక్షణం చెర్యలు తీసుకోవాలన్నారు.  

జిల్లా అభివృద్ధి కై కృషి చేయండి :...

విభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అమరావతి కంటే అత్యధిక

ప్రాముఖ్యత కల్గిన నగరం విశాఖ నగరమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్ట్ లను స్థానిక ఎంపీల దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్ర

ప్రభుత్వం తో ఆంధ్ర ప్రదేశ్ కు సత్సంబంధాలు ఉన్నందున తగిన నిధులను ఆమోదింప చేసుకోగలమన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అర్హులు అందరికీ

అందాలన్నారు.   

ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి మోపిదేవి వెంకట రమణ, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్,

సంయుక్త కలెక్టర్ శివశంకర్, విశాఖ ఎంపీ à°Žà°‚ వివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డాక్టర్  à°¸à°¤à±à°¯à°µà°¤à°¿, అరకు ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, తదితరులు వేదికపై

ఆసీనులయ్యారు.    
ఆహుతుల్లో విశాఖపట్నం మెట్రో రిజైన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్,  à°—్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్

కమిషనర్ డాక్టర్ జి. సృజన, విశాఖపట్నం మెట్రో రిజైన్ డెవలప్మెంట్ అధారిటీ కమిషనర్ కోటేశ్వర రావు, ఎమ్మెల్యే లు, à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ లు, వివిధ విభాగాల అధికారులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam