DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాలంటీర్లు సేవాభావం తోనే విధులు చేపట్టాలి : కలెక్టర్ నివాస్ 

గ్రామ వాలంటీర్ల కు రెండు రోజుల శిక్షణ శిబిరం 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 03 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à±‡à°µà°¾

భావం తోనే గ్రామ వాలంటీర్లు విధులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతన్న గ్రామ వాలంటీర్ల

శిక్షకులకు శిక్షణ (à°Ÿà°¿à°“à°Ÿà°¿) కార్యక్రమంలో రెండవ రోజు అయన  à°ªà°¾à°²à±à°—ొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగుండాలంటే ట్రైనింగ్ చాలాముఖ్యమాని అన్నారు. శిక్షకులు

నేర్చుకున్నది వారికి బోధించాలని చెప్పారు. మీరు చెప్పేది వాళ్లకు ఎంతవరకు అర్దమయిందో తిరిగి అడగాలన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు బ్రోకర్ వ్యవస్తగా

తయారు కాకూడదని చెప్పారు. ఉచితంగా సేవలు అందించాలి, ఇది వారికి పార్ట్ టైమ్ బాబ్ మాత్రమే అన్నారు. లోన్స్, రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇప్పిస్తామని, గృహాలు మంజూరు

చేస్తామని లబ్దిదారులు నుండి డబ్బులు వసూలు చేస్తే వారిని తొలగించడం జరుగుతందని వారికి చెప్పాలని అన్నారు. లబ్ది దార్ల ఎంపికలో వాలంటీర్లది కీలకమైన పాత్రని

చెప్పారు. గ్రామ సచివాలయమునకు వచ్చి వాలంటీర్ల మాట్లాడాలంటే ముందుగ వారిలో బిడియం పోవాలి. ఆవిధంగా వాలంటీర్ కు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. సెప్టెంబరు ఒకటి నుండి

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ పంపిణీ మొదలౌతుందని అన్నారు. ఆగస్టు 15 నాటికి వాలంటీర్ కు ఇచ్చిన ఇళ్లను సర్వేచేసుకొని, మేపింగ్ లో పొరపాట్లు ఉంటే మార్పులు

చేసుకోవాలని చెప్పారు. మొబైల్ ద్వారా బయో మెట్రిక్ తీసుకొని లబ్దిదారునికి సరుకు ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ మొబాల్ కలిగి ఉండాలని చెప్పారు.

 à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ అమ్మ à°’à°¡à°¿, గృహనిర్మాణ పధకాలు రాబోతున్నాయని చెప్పారు. ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేనివారు ఉంటారు, ఇళ్ల స్థలం మరియు ఇల్లు లేని వారు కూడా ఉంటారు, వారి యొక్క

జాబితాలను వేరు వేరుగా వాలంటీర్లు తయారు చేయాలని చెప్పారు.  à°œà°¿à°²à±à°²à°¾à°¨à± à°“.à°¡à°¿.ఎఫ్ à°—à°¾ ప్రకటించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు సక్రమంగా వినియోగించడం

లేదని అన్నారు. వాలంటీర్లు తన 50 ఇల్లు పరిధిలో సంపూర్ణంగా శానిటేషన్ చేపించి, మరుగు దొడ్లు శతశాతం వాడించిన వారికి ప్రత్యేక బహుమానం ఇవ్వబడునని

తెలిపారు. à°®à±à°‚దుగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సెరికల్చర్, ఎస్.సి కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, డ్వామా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు ద్వారా అమలు చేస్తున్న

సంక్షేమ పధకాలు, సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారునికి ఏవిధంగా చేరవేయాలన్న విషయాన్ని శిక్షకులకు ఆయా శాఖాధికారులు వివరించారు.

        à°ˆ కార్యక్రమంలో

జిల్లా పరిషత్ సి.ఇ.ఓ గొండు చక్రధరరావు, డ్వామా పి.డి. సిహెచ్. కూర్మారావు, డి.ఆర్.డి.ఏ. పధక సంచాలకులు ఎ. కళ్యాణ చక్రవర్తి, ఉద్యానవన శాఖ ఎ.డి. ఆర్.వి.జి. ప్రసాద్ తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam