DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తీరప్రాంత రక్షణ పై అవగాహన, ముంబయి నుంచి కొలకత్తా బైక్ ర్యాలీ

విశాఖపట్నం, మే 18, 2018 (DNS Online) :  à°­à°¾à°°à°¤ దేశ సముద్ర తీర ప్రాంత రక్షణ పై  à°ªà±à°°à°œà°²à±à°²à±‹ అవగాహన కల్పించేందుకు పశ్చిమ నావికా దళ సిబ్బంది ముంబాయి నుంచి కోలకతా బైక్ రాలీ

నిర్వహించారు. ఈ నెల 5 న ముంబాయి లో మొదలైన ఈ ర్యాలీ 21 నాటికి కోలకతా చేరుకుంటుంది. మార్గమధ్యలో గురువారం సాయంత్రానికి విశాఖ నగరానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం

రియర్ అడ్మిరల్ మహేష్ సింగ్ ఈ బృందానికి జండా ఊపి విశాఖ కేంద్రం నుంచి ప్రారంభించారు. తీర ప్రాంత ప్రాధాన్యత, రక్షణ విభాగ ఆవశ్యకత లపై ప్రజల్లో అవహగానా కల్పించడం

తో పాటు, ఈ బృంద సభ్యులు మార్గ మధ్యలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలతో మమేకమై అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. చారిత్రిక ప్రాంతాలను సందర్శించి, వాటి చరిత్ర ను

అధ్యయనం చేస్తున్నట్టు బృంద సభ్యులు తెలియచేసారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam