DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 నుంచి విశాఖ లో  ప్రపంచ ఆదివాసి వారోత్సవాలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS )

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌): ఈనెల 9à°µ తేదీ నుంచి 15 వరకు ప్రపంచ ఆదివాసి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు అఖిలభారత గిరిజన

ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం విశాఖ నగరంలోని ఎంవిపి లోని గిరిజన భావం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన

మాట్లాడుతూ ఈ కారక్రమాలు విశాఖనగరం లోని ఎంవిపి కులాన్ని లో గల గిరిజన భవన్లో నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ వారోత్సవాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు

ప్రధానంగా  à°¨à°¿à°°à°•à±à°·à°°à°¾à°¸à±à°¯à°¤, అటవీ భూముల పై హక్కులు, సంస్కృతిపై దాడి, ఉపాధిహామీ, అనారోగ్యం, వలసలు, మౌలిక వసతుల పై చర్చించడం జరుగుతుందన్నారు. అటవీ ప్రాంతాల్లో

వేలాదిగా ప్రజలు భూములనే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారని, వారందరిని తప్పుదారి పట్టించే విధంగా మైనింగ్ కు అనుమతి ఇవ్వడంతో వీరిపై దౌర్జన్యాలు

జరుగుతున్నాయన్నారు. గిరిజన సాధికారత, సమస్యల పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా గుర్తించడం

జరిగిందన్నారు. అటవీ చట్టం, పీసా చట్టం తదితర చట్టాలని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమం లో సంఘం ప్రధాన కార్యదర్శి  à°¶à±‹à°­à°¨à± కుమార్ చిట్టయ్య, రమేష్

కుమార్, పూజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam