DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 6 నుంచి విశాఖ నుంచి ఝాన్సీ కి ప్రత్యేక రైలు 

రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  05 , 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం నుంచి ఝాన్సీ à°•à°¿ ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు

సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి. సునీల్ కుమార్ తెలియచేసారు.  à°ˆ మేరకు విడుదల చేసిన ప్రకటన లో రైలు గమనాన్ని తెలియచేశారు.  
08507 నెంబరు రైలు విశాఖపట్నం నుంచి

ఉదయం 9 గంటలకు బయలు దేరి ఉదయం  09 .55 గంటలకు విజయనగరం, 10 .45 గంటలకు బొబ్బిలి, 12 .15 గంటలకు రాయగడ కు చేరుతుంది. మరునాటి ఉదయం 10 .30 గంటలకు ఝాన్సీ చేరుతుంది. à°ˆ రైలు à°ˆ నెల 6 నుంచి

ఆరంభమవుతుంది. ఈ రైలు విజయనగరం, బొబ్బిలి, రాజ్యదా, మునిగుడ, కేసింగా, తిట్లఘర్, కంటబన్జీ, ఖారియార్ రోడ్, రాయపూర్, ఉస్లాపూర్, పేండ్ర రోడ్, అనూప్ పుర షాదోల్, ఖ్యాతిని

ముర్వరా, దామోహ్, బినా మలకేదీ, లలితపుర్ స్టేషన్లలో ఆగుతుంది. à°ˆ రైలు కు  à°¸à±à°²à±€à°ªà°°à± క్లాస్, సెకండ్ క్లాస్ కామ్ లగేజి బోగీలు ఉంటాయని తెలియచేసారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam