DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక్ సభ సాక్షిగా వైకాపా చేతిలో కాంగ్రెస్ కు షాక్ 

ఏపీ అసెంబ్లీ ఆమోదం తర్వాతే విడగొట్టాం: కాంగ్రెస్

ఏపీ అసెంబ్లీ తిరస్కరించింది :వైకాపా 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .

న్యూ ఢిల్లీ విశాఖపట్నం,

ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) : లోక్ సభ సాక్షిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. మంగళవారం కాశ్మీర్ విభజన బిల్లు పై లోక్ సభలో

ప్రసంగం చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి, తాము ఆంధ్ర ప్రదేశ్ ను చాలా సవ్యంగా, పద్దతిగా విడగొట్టమని, ఏపీ రాష్ట్ర అసెంబ్లీయే లో అనుమతి పొందామని, ఆ

తర్వాతే విభజన చేశామని ప్రకటించేశారు. దీంతో ఒక్క సారిగా  à°µà±ˆà°Žà°¸à± ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు గట్టిగ అభ్యన్తరాన్ని తెలియచేసారు. యుపిఎ కు అసలు రాష్ట్ర విభజన

చెయ్యడమే రాదనీ, ఆంధ్ర అసెంబ్లీ లో తాము విభజన బిల్లును తిరస్కరించామని అయినప్పటికీ, చాలా క్రూరంగా విడగొట్టారని మండిపడ్డారు. చరిత్రలు మార్చడం కాంగ్రెస్ కు

అలవాటని ఎద్దేవా  à°šà±‡à°¶à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam