DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ సాధనకై స్వాతి కృష్ణారెడ్డి లక్ష సంతక సేకరణ

విశాఖపట్నం, మే 19, 2018 (DNS Online): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకోవడానికి స్వాతీ ప్రమోటర్లు కృష్ణా రెడ్డి స్థానిక ప్రజల నుంచి లక్ష సంతక సేకరణ చేస్తున్నట్టు

స్వాతి ప్రమోటర్లు అధినేత కృష్ణ రెడ్డి తెలిపారు. విశాఖ నగరం లోని సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , విశాఖపట్నంలోని అన్ని

ముఖ్య కూడళ్ళలో పాద యాత్ర చేస్తూ లక్ష సంతకాల సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ , ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద

అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభించనున్నారు. గత ఎన్నికల ప్రచార సమయం లో నాటి ప్రధానమంత్రి అభ్యర్థి గా నరేంద్ర మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని

చేసిన ప్రకటనలు అధికారం లోకి వచ్చాక విస్మరించారన్నారు. అయితే శాంతి పథం లో నిరసన తెలియచేసే కార్యక్రమం లో భాగంగా లక్ష సంతక సేకరణ చేపట్టామన్నారు. ఈ

కార్యక్రమంలో , వాసులు పాల్గొని, సంతక సేకరణ లో పాల్గొని సంఘీభావాన్ని తెలియచేయాల్సింది గా పిలుపునిచ్చారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam