DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వానికి అండగా  వార్డు  వాలంటీర్లు : మంత్రి వెల్లంపల్లి 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°µà±ˆà°Žà°¸à±à°†à°°à±à°¸à°¿à°ªà°¿ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వార్డు వాలంటరీ నియామకం

చేపట్టిందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం కేబిన్ కళాశాలలో మంగళవారం వార్డ్ వాలంటరీ లా శిక్షణ తరగతుల కార్యక్రమానికి

 à°®à°‚త్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యక్రమం à°ˆ రోజు నుంచి నాలుగు రోజులపాటు తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

 à°¨à°—రంలో 30  à°Ÿà±à°°à±ˆà°¨à°¿à°‚గ్ క్యాంపులను 13 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని, వార్డు వాలంటరీ లు ప్రజల

కనీస అవసరాలు తీర్చడం  à°’à°• సేవగా భావించి పని చేయాలని  , ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. à°ˆ  à°¸à°‚దర్భంగా  110 మందికి నియామక

పత్రాలను మంత్రి అందించారు.. విజయవాడ నగరానికి గాను 3311  à°®à°‚ది వార్డు వాలంటరీ లా ఎంపిక జరిగిందని, ఇందులో పశ్చిమ నియోజవర్గానికి à°’à°• 1062 మందిని ఎంపిక

జరిగిందన్నారు. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్

ప్రసన్న వెంకటేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ రావు, సి డి ఓ, ట్రైనింగ్ ఆఫీసర్లు కేబీఎన్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam