DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలు: మళ్ల

విశాఖ కార్పొరేషన్ పై వైకాపా జండా ఎగరాలి :

రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు :

ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలు కావాలి: 

విశాఖ పశ్చిమ క్యాడర్ కు

మాజీ ఎమ్మెల్యే మళ్ల  à°¸à±‚చనలు .

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  07 , 2019 (డిఎన్‌ఎస్‌): త్వరలో జరుగనున్న గ్రెటర్ విశాఖ

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే ప్రతి కార్యకర్త సహకారం అవసరమని  à°•à±ƒà°·à°¿ చేయాలని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు.

బుధవారం నగర పార్టీ కార్యాలయం నిర్వహించిన విశాఖ  à°ªà°¶à±à°šà°¿à°® నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలోని 12 వార్డులను కైవసం

చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యతతో కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు

తీసుకువెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు అమ్మవొడి, కిడ్నీ రోగులకు డయాలసిస్ చేయించుకునేందుకు పదివేలు

సహకారం అందించే అంశాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని అందుకు అర్హులైన వారి వివరాలను వార్డుల్లో పర్యటించి

తెలుసుకోవాలని తెలిపారు. 

రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు :

పార్టీ అధికారం లోకి వచ్చిన కేవలం రెండు నెలల కాలంలోనే 4 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలకు

శ్రీకారం చుట్టిందన్నారు. ప్రధానంగా గ్రామా వాలంటీర్లు, గ్రామా సచివాలయ పోస్థ ల నియామకాలను అర్హులైన వారందరిక్కే పార్టీలతో ప్రమేయం లేకుండా అందించడం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యమన్నారు. అదే విధంగా గ్రామా వాలంటీర్ల సేవలు అతి త్వరలోనే అందుబాటు లోకి రానున్నాయన్నారు. 

ముఖ్యమంత్రి

అందించిన ఈ మహత్తర అవకాశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుని పార్టీని విశాఖ మున్సిపాల కార్పొరేషన్ సింహాసనం ప్రై కూర్చోబెట్టాల్సిన భాద్యత మనపై ఉందన్నారు. ఈ

కార్యక్రమం లో పశ్చిమ నియోజక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam