DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి : నన్నపనేని 

మహిళా గా బాధితులకు అండగా నిలిచా. . .

మహిళా కమిషన్ చైర్మన్ à°—à°¾ రాజీనామా 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  07, 2019

(డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలియచేసారు. బుధవారం ఆమె తన

మూడేళ్ళ పదవి కాలంలో చేపట్టిన పరిశీలనా, కార్యాచరణ, తదితర అంశాలతో కూడిన నివేదికను రాష్ట్ర గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన కు సమర్పించారు. అనంతరం ఆమె తన పదవికి

రాజీనామా చేశారు. అనంతరం ఆమె తన పదవీకాలం లో గమనించిన అంశాలను వివరించారు. మహిళలు, విద్యార్ధినులకూ తన పదవి కాలంలో సాధ్యమైనంత వరకూ బాధితులకు న్యాయం చేసేందుకే

కృషి చేసినట్టు తెలిపారు. 

బాధితులకు అండగా నిలిచా. . .

బాధిత మహిళలను స్వయంగా కలిసి, వారికి తలెత్తిన సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కరించి అన్ని

రకాలుగా à°…à°‚à°¡à°—à°¾ నిలిచినట్టు తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లో ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. అయితే à°—à°¤ మూడేళ్ళ ల్లో చేపట్టిన సమస్యల పరిష్కార

నివేదికను పూర్తిగా రూపొందించిన తర్వాతే రాజీనామా చెయ్యాలి అని ముందుగానే తెలియచేయడం జరిగిందన్నారు. ప్రధానంగా విద్యార్థి వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన

అవసరం ఉంది. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో అందరూ ఒకే విధంగా ఉండరని, కొందరు సంపూర్ణ సహకారం అందించి మహిళలు మరిన్ని విజయాలు సాధించే విధంగా ప్రతిసహించిన

సందర్భాలూ చూశామన్నారు. à°ˆ మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించినట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam